KMR: గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కురవృద్ధులు, బాన్సువాడ సమితి మాజీ అధ్యక్షులు, నిజాంసాగర్ మాజీ జడ్పిటీసి మల్లూరు కృష్ణారెడ్డిని శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆసుపత్రిలో పరామర్శించారు. వారు త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలన్నారు.