KMNR: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో విజయదశమి దసరా పండగ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయని ఆలయ అర్చకులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మా శక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శమీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.