ADB: భీంపూర్ మండలంలోని వాడేగం గ్రామానికి చెందిన పలువురు నాయకులు మాజీ ఎంపీ సోయం బాపూరావు, డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.