NGKL: బాపు బాటలో సత్య సాధన లక్ష్యంగా విశ్రాంత ఉద్యోగి డా. విజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర మంగళవారం నాటికి 84 వ రోజుకు చేరుకుంది. జిల్లాకు చేరుకున్న పాదయాత్ర బృందానికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. దేశంలో శాంతిని నెలకొల్పడమే ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టినట్లు విశ్రాంత ఉద్యోగి డా.విజయకుమార్ తెలిపారు.