KMR: అగ్ని వీర్ ద్వారా దేశ సైన్యంలో చేరేందుకు అర్హులైన యువత ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. దరఖాస్తులను ఏప్రిల్ ఒకటో తేదీలోగా సమర్పించాలన్నారు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 22 మధ్య ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.