ADB: సెలవు పై సొంత గ్రామానికి వచ్చిన ఆర్మీ జవాన్లను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణ గురువారం శాలువాలతో ఘనంగా సన్మానించారు. నర్సాపూర్కి చెందిన ఆర్మీ జవాన్లు విట్టల్, అనిల్, శ్రీరామ్, మధుకర్ ఉట్నూర్ మండల కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దేశం కోసం కుటుంబాలను వదిలి సరిహద్దుల్లో దేశసేవ చేయడం గొప్పవరమని సుగుణ అన్నారు.