NRPT: ఇటీవల బెంగళూరులో జరిగిన లాన్ డబుల్స్ టెన్నిస్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నారాయణపేట అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్ మంగళవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. నేషనల్ లెవల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చారన్నారు.