మెదక్: జిల్లాలోని మిషనరీ పాఠశాలలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా 23 నుంచి 27 వరకు సెలవులు ప్రకటించారు. దీంతో సెలవులు నిన్నటితో ముగియనున్నాయని తిరిగి ఇవాల్టి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విషయాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలని పేర్కొన్నారు.