WNP: బీసీలను మరోసారి మోసం చేసి ఓట్లు దండు కోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పత్రిక సమావేశములో ఆరోపించారు. బీఆర్ఎస్ టౌన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి బీసీలకు పొందుపరిచిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.