GDWL: అలంపూర్ నియోజకవర్గం శాంతినగర్ పట్టణంలో నేడు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి శ్రీశైలం పాదయాత్ర చేస్తున్న భక్తులకు ఆటో మెకానిక్ రాజ్ శేఖర్, హనుమంతు ఇద్దరు మిత్రులు వారికి పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారిని భక్తులు అభినందనలు తెలుపుతున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని దాతలు ముందుకు వస్తున్నారు.