చెపాక్ సూపర్ గిల్లీస్, సేలం స్పార్టాన్స్ మధ్య మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో తన్వర్ ఇన్నింగ్స్(Abhishek Tanwar) ముగించడానికి ఒక డెలివరీలో 18 పరుగులు ఇచ్చి సరికొత్త రికార్డును సృష్టించాడు.
క్రికెట్పై అత్యంత మక్కువ ఉన్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ కు ప్రపంచ కప్(ODI World Cup 2023) షెడ్యూల్లో భాగంగా చోటుదక్కలేదు. ఈ నేపథ్యంలో WCలో భారత్ మ్యాచ్ చూడాలని ఎదురుచూస్తున్న హైదరాబాద్ అభిమానులకు నిరాశ ఎదురైంది.
డబ్ల్యూసీ ఫైనల్లో భారత్ ఓటమి తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ధోని నేతృత్వంలో 3 కప్స్ సాధించారని అతనిపై ప్రశంసలు కురిపించారు. ఆ కామెంట్లను హర్బజన్ సింగ్ తప్పుపట్టారు. ఓ జట్టుగా విజయం సాధించారని తెలిపారు.
డబ్ల్యుటీసీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడిపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ కోపం నశళానికి ఎక్కింది. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకో.. లేదంటే క్రికెట్ నుంచి రిటైర్ అయిపో అని ట్వీట్స్ చేస్తున్నారు.
బ్రిజ్భూషణ్పై మహిళా రెజ్లర్లు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు నోటీసులు ఇచ్చారు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆధారాలు సమర్పించాలని రెజ్లర్లను పోలీసులు ఆదేశించారు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ముందు ఆస్ట్రేలియా జట్టు 444 పరుగుల టార్గెట్ ఉంచింది. రేపు ఆడే ఆట భారత్ కు కీలకం కానుంది. భారత్ ముందు భారీ లక్ష్యం ఉండటంతో రేపు ఆటగాళ్లు మరింత శ్రమించాల్సి ఉంది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా WTC ఫైనల్ టెస్టు మ్యాచులో భాగంగా మార్నస్ లాబుషేన్(Marnus Labuschagne) నిద్రపోతూ పట్టుబడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2023లో టీమిండియా తడబడింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 296 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ 173 పరుగుల వెనకంజలో ఉంది.
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) డబ్ల్యూటీసీ ఫైనల్స్(WTC Finals)కు వ్యాఖ్యతగా ఉన్నారు. ఈ సందర్భంగా టీమిండియాను ఉద్దేశించి ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా తడబడుతోంది. టాప్ ఆర్డర్ చేతులేత్తెయడంతో ఇన్సింగ్స్ చక్క దిద్దాల్సిన బాధ్యత రహానేపై పడింది. ఫాలొ ఆన్ తప్పించుకోవాలంటే భారత్ మరో 119 రన్స్ చేయాల్సి ఉంది.