ఇంగ్లండ్తో జరుగుతున్న సెమీఫైనల్లో అభిషేక్ శర్మ కేవలం 9 పరుగులకే ఔట్ అయ్యాడు. విల్ జాక్స్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అభిషేక్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అలాగే, ఆర్చర్ బౌలింగ్లో సంజూ శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జారవిడిచాడు. ప్రస్తుతం సంజూ(31), కిషన్(15) క్రీజులో ఉన్నారు. భారత్ 5 ఓవర్లలో 55/1