ఢిల్లీ ఈ సీజన్ను ఘనంగా ఆరంభించింది. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నోపై ఘనవిజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లు స్టబ్స్ (34), విప్రజ్ నిగమ్ (39) పరుగులతో రాణించారు. అశుతోష్ (66*) కీలక ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీకి విజయం అందించాడు.