VSP: ఉపాధి హామీ నిధులతో చేపట్టి అసంపూర్తిగా నిలిచి పోయిన రోడ్లును వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లుకు ప్రభుత్వం చేల్లించ వలసిన రూ.132 కోట్లు బకాయిలు చేల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి. వెంకన్న డిమాండ్ చేసారు. ఆదివారం అయన ఓ ప్రకటన విడుదల చేసారు పంచాయతీలో పూల గరువు రామాన్నపాలెం బుచ్చంపాలెం బోడ్డగుమ్మి కోనాం రోడ్లు అసంపూర్తి ఉన్నాయన్నారు.