ఆసీస్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. 40.2 ఓవర్లకు భారత్ ప్రస్తుత స్కోర్ 200గా ఉంది. అక్షర్ పటేల్(31*), సుందర్(10*) క్రీజులో ఉన్నారు. కోహ్లీ 0, గిల్ 9, రోహిత్శర్మ 73, శ్రేయస్ అయ్యర్ 61, KL రాహుల్ 11 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో గ్జేవియర్, జంపా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్ ఒక వికెట్ సాధించాడు.