స్వదేశంలో పాకిస్థాన్తో జరగనున్న టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. ఈ సిరీస్కు కెప్టెన్గా బ్రేస్వెల్ను ఎంపిక చేసింది. రెగ్యులర్ కెప్టెన్ సాంట్నర్తో పాటు కీలక ఆటగాళ్లుకు రెస్ట్ ఇచ్చింది. దీంతో ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగుతుంది. ఈ సిరీస్లో పాక్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది.