• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

మాచర్లలో రచ్చరచ్చ.. వీధి రౌడీల్లా వైసీపీ నాయకులు

దేశమంతా గణతంత్ర వేడుకల్లో మునిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని మాచర్లలో మాత్రం రౌడీల్లాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తించారు. పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేసే విషయంలో మొదలైన వివాదం పరస్పరం వీధి రౌడీల్లా దాడులు చేసుకునే స్థాయికి చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ పాఠశాలలో ఉద్రిక్తతకు దారి తీసింది. బాహాబాహీకి దిగడంతో విద్యార్థులు భయాందోళనలతో ఇళ...

January 28, 2023 / 02:55 PM IST

కమల్ హాసన్ పార్టీ వెబ్ సైట్ హ్యాక్

సినీ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ వెబ్ సైట్ హ్యాక్ కు గురైంది. కాంగ్రెస్ లో ఎంఎన్ఎం విలీనం కాబోతోందంటూ ఆ పార్టీ వెబ్‌సైట్‌లో హ్యాకర్లు తెలిపారు. ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ పాల్గొనడం, ఈరోడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఎన్ఎం మద్దతు ప్రకటించడంతో అందరూ విలీనం నిజమేనని అనుకున్నారు. కానీ దీనిప...

January 28, 2023 / 01:54 PM IST

తారకరత్నకు ఎక్మో చికిత్స

బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. డాక్టర్లు ప్రస్తుతం ఐసీయూలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ఎమర్జెన్సీ చికిత్సలో భాగంగా ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 48 గంటల పాటు ఎక్మో చికిత్స అందించనున్నారు. కుప్పం హాస్పిటల్ నుండి నిన్న అర్ధరాత్రి తారకరత్నను బెంగళూరుకు తరలించారు. ఇక్కడ ఎక్మో చికిత్సను అందించే మూడు హాస్పిటల్లలో నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఒకటి. చంద్రబ...

January 28, 2023 / 01:44 PM IST

ఘర్ వాపసీ కావాలన్న బండి సంజయ్

కార్యకర్తలు నాయకుల స్థాయికి ఎదిగి అవకాశం బిజెపిలోనే ఉంటుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీలో మాత్రమే ప్రజాస్వామ్యం ఉంటుందని, మిగతా అన్ని పార్టీలు కుటుంబ పార్టీలే అన్నారు. బీజేపీలో సాధారణ కార్యకర్తను అయిన తను రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యానని, చాయ్ వాలా ప్రధాని అయ్యారని తెలిపారు. తాను రాష్ట్ర అధ్యక్షుడినైనా తప్పు చేస్తే అడిగే హక్కు ప్రతి కార్యకర్తకు ఉంటుందన్నారు. నేను దానిని స...

January 28, 2023 / 10:48 AM IST

తారకరత్న బెంగళూరుకు తరలింపు

నందమూరి తారకరత్నను కుప్పం పీఈస్ హాస్పిటల్ నుండి వైద్యులు బెంగుళూరుకు తరలించారు. రెండు ప్రత్యేక అంబులెన్స్ లో తారకరత్నను నారాయణ హృదయాలయ హాస్పిటల్ సిబ్బంది తరలించింది. అత్యధునిక పరికరాలుతో కూడిన అంబులెన్స్ లో తరలించారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థకు గురై, సొమ్మసిల్లి పడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం అతనిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మెరుగైన చికిత్స క...

January 28, 2023 / 10:20 AM IST

సైకో జగన్ పోవాలి… సైకిల్ రావాలి… అచ్చన్న

నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పం బహిరంగ సభలో టిడిపి ఏపీ అధ్యక్షులు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. యువత భవిష్యత్తు కోసమే లోకేష్ యువగళం అన్నారు. లోకేష్ దమ్మున్న మగాడు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తును కాపాడేందుకు లోకేష్ తొలి అడుగు వేశారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు. అధికారం కోసమైతే లోకేష్ 400రోజులు 4వేల ...

January 28, 2023 / 09:10 AM IST

దేశం కోసమే బిఅర్ఎస్: కెసిఆర్, పార్టీలో చేరిన మాజీ సీఎం

దేశ భవిష్యత్తు కోసమే బీఅర్ఎస్ తో ముందుకు వచ్చినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. డ్రాగన్ దేశం చైనా కంటే మన సంపద ఎక్కువ అని, కానీ అమెరికా, చైనా దేశాలు ఇప్పుడు అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తూనే ఉన్నాం అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశంలో తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదన్...

January 28, 2023 / 07:55 AM IST

మంత్రి అంబటిని చెప్పుతో కొడతా: వైసీపీ ఎంపీటీసీ విజయలక్ష్మి

సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా గణతంత్ర దినోత్సవం నాడు సొంత పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిని చెప్పుతో కొడతానని సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశామని.. ఇప్పుడు తమ కూతురును చదివించుకోలేమని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ అధికారంలోకి రావడంతో ఎలాంటి ప్రయోజనం లే...

January 27, 2023 / 09:49 PM IST

ఆత్మహత్యల్లేవు.. గవర్నర్ కు సీఎం కేసీఆర్ కౌంటర్

తెలంగాణలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో ఆత్మహత్యలు లేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, మాజీ ఎంపీ జయరామ్ పంఘి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగా...

January 27, 2023 / 09:04 PM IST

నా ప్రభుత్వాన్నే విమర్శిస్తావా.. మైక్ లాక్కున్న ముఖ్యమంత్రి

ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అధికార పార్టీ వాళ్లు తట్టుకోలేరు. ఎక్కడైనా బహిరంగంగా విమర్శలు చేస్తే ఇక భౌతిక దాడులే. అలాంటిది పక్కన ఉండగానే తన ప్రభుత్వాన్ని విమర్శిస్తే ముఖ్యమంత్రి ఊరుకుంటారా? లేదు కదా. కర్ణాటకలో అలాంటి సంఘటనే జరిగింది. ఓ స్వామిజీ బెంగళూరులో వరదల గురించి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అడ్డుకున్నారు. స్వామిజీ చేతుల్లో మైక్ లాక్కున్నారు. వివరణ ఇచ్చేందుకు ప్ర...

January 27, 2023 / 06:47 PM IST

భద్రతా వైఫల్యం.. రాహుల్ జోడో యాత్రకు బ్రేక్

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో యాత్ర కొనసాగుతోంది. అయితే శుక్రవారం అకస్మాత్తుగా పాదయాత్రకు బ్రేక్ పడింది. భద్రతా వైఫల్యంతో రాహుల్ తన యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ లో స్థానిక యంత్రాంగం భద్రత కల్పించడంలో విఫలమవుతోంది. ప్రజలను నియంత్రించడంలో విఫలమవుతున్నారని గుర్తి...

January 27, 2023 / 04:29 PM IST

400 రోజులు ఉతికినా ఎలుక తోలు రంగు మారదు..అంబటి

పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లక్ష్యంగా మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఇద్దరు నేతలు పాదయాత్రతో జనంలోకి వెళుతుండగా.. వారిని టార్గెట్ చేశారు. దీపంతో సిగరెట్ వెలిగించేవాడని తండ్రి గురించి పవన్ కల్యాణ్ ఓ సందర్భవంలో పేర్కొన్నారు. స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానించిన పుత్రుడు ఈ సమాజానికి అవసరమా అని అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 400 రోజులు...

January 27, 2023 / 02:34 PM IST

రేవంత్ రెడ్డి పాదయాత్ర షురూ.. మోడీ, కేసీఆర్‌‌ సర్కార్లపై విసుర్లు

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో అభియాన్‌ యాత్ర వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం మదనపల్లి నుంచి ప్రారంభమైంది. బొంరాస్‌పేటలో గల ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పాదయాత్రను ప్రారంభించారు. మదనపల్లి నుంచి దుద్యాలకు సాగుతుండగా రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ కూలీలను పలకరించారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.పెట్టుబడి ఖర్చులు, మార్కెట్‌లో పంట...

January 27, 2023 / 02:06 PM IST

కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ నేత గుర్నాథ్ రెడ్డి… బీఆర్ఎస్ కు బిగ్ షాక్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొండగల్‌లో దూకుడు పెంచారు. అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పూర్తిస్థాయిలో పావులు కదుపుతున్నారు రేవంత్. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొండగల్‌లో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకు...

January 27, 2023 / 01:55 PM IST

కశ్మీర్‌లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ లోకి ప్రవేశించింది. రాహుల్ తో కలిసి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాదయాత్రలో పాల్గోన్నారు. జోడో యాత్ర దేశంలోని పరిస్థితుల్లో మార్పు తీసుకు వచ్చేందుకేనని ఒమర్ అబ్దుల్లా అన్నారు. దేశ ప్రతిష్ఠ గురించి తాను ఆందోళన చెందుతున్నానని, అందుకే భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నానని అన్నారు. వ్యక్తిగత కీర్తి కోసం తాము ఈ యాత్రలో పాల్గొనడం ...

January 27, 2023 / 01:45 PM IST