• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

పాదయాత్రకు సిద్ధమై లోకేష్.. 4వేలకు పైగా 400 రోజులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి యువగళం పేరుతో ఏపీలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి పాదయాత్రను మొదలుపెట్టి.. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న లోకేష్ నాయుడు భార్య బ్రాహ్మణి వీర తిలకం దిద్దగా యాత్రకు బయల్దేరారు. కాగా.. 400 రోజుల పర్యటనలో లోకేష్ ప్రజలతో మమేకం...

January 25, 2023 / 05:35 PM IST

ప్రజలకు నారా లోకేష్ బహిరంగ లేఖ

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 27వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ విడుదల చేసారు. అంతకుముందు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు అభినందనలు తెలిపారు. మామయ్య బాలకృష్ణ దగ్గరుండి కారెక్కించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు. పాదయాత్రకు ఇంటినుండి బయలుదేరిన అనంతరం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. విభ‌జ‌న నేపథ్యంలో లోట...

January 25, 2023 / 05:22 PM IST

హైదరాబాద్ వీడిన నారా లోకేశ్.. మళ్లీ 400 రోజుల తర్వాత

సుదీర్ఘ పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సిద్ధమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తలరాత మార్చేందుకు ‘యువగళం’ పేరిట లోకేశ్ 400 రోజులు 4000 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నాడు. ఈనెల 27వ తేదీన కుప్పంలో యాత్ర ప్రారంభించేందుకు లోకేశ్ బుధవారం హైదరాబాద్ ను వీడారు. మళ్లీ 400 రోజుల తర్వాత హైదరాబాద్ లోకి అడుగుపెట్టనున్నాడు. అందుకే కుటుంబసభ్యులు, బంధుమిత్రులు లోకేశ్ కు ఘనంగా వీడ్కోలు పల...

January 25, 2023 / 04:37 PM IST

సెలవు దొర: జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి రాజీనామా

జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవీకి బోగ శ్రావణి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇబ్బందికి గురిచేస్తున్నారని తెలిపారు. మీడియా సమావేశంలోనే ఆమె కన్నీరు పెట్టుకున్నారు. బలహీన వర్గానికి చెందిన మహిళను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘సంజయ్ దొర.. మీకు దండాలు దొర, మీ గడీల సంకెళ్లు తొలగించుకోవడం కోసమే రాజీనామా చేస్తున్నాను. మీ గడీల నుంచి బయటకు వస్తున్నా, ఇదిగో నా రాజీనామా ప...

January 25, 2023 / 05:13 PM IST

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత కొడుకు.. కేరళ కాంగ్రెస్ కు షాక్

కేరళ మాజీ సీఎం ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ… కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాడు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు పలికాడు.  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై బీబీసీ ప్ర‌సారం చేసిన డాక్యుమెంట‌రీపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన అనిల్ ఆంటోనీ బీజేపీకి మ‌ద్దతుగా ప‌లు వేదిక‌ల ద్వారా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి అనుకూల వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని భావించి ఏకంగ...

January 25, 2023 / 03:42 PM IST

పవన్ వారాహి వాహనాన్ని పంది అంటూ ట్వీట్ చేసిన వర్మ

తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడంలో వర్మను మించిన వారు లేరు. వివాదాస్పద కామెంట్స్ చేయడంలో.. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉంటారు. తాజాగా పవన్ కల్యాణ్ వారాహి వాహనాన్ని పందుల వాహనం అంటూ ట్వీట్ చేసి మరోసారి ట్వీట్ హీట్ పెంచాడు.  వివాదంలోకి స్వామి వివేకానందని కూడా లాగారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్. కాషాయం లుంగీ, కండువా కప్పుకున్న పవ...

January 25, 2023 / 03:15 PM IST

జెండా పండుగకు కరోనా అడ్డంకినా? కేసీఆర్ పై గవర్నర్ ఆగ్రహం

గణతంత్ర వేడుకలను రాజ్ భవన్ లోనే నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో కాకుండా వేడుకలను రాజ్ భవన్ కే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ స్థానానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం లేదని...

January 25, 2023 / 03:16 PM IST

ఆస్కార్‌కు నాటు నాటు సాంగ్‌.. రాహుల్‌ సిప్లిగంజ్‌ని సన్మానించిన బండి సంజయ్‌

నాటు నాటు సాంగ్‌ ఆస్కార్ నామినేషన్ నిలవడంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ సింగర్‌ రాహుల్‌ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాహుల్‌ సిప్లిగంజ్‌కు స్వీట్స్‌ తినిపించి పుష్పగుచ్ఛం అందజేశి శాలువాతో సత్కరించారు. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం అవార్డులు కొల్లగొడుతోంది. తాజాగా ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ ఆస్కార్‌ ఫైనల్స్‌కు నామినేట్‌ అయ్యింది. ఈక్రమంలో ప్రత...

January 25, 2023 / 02:25 PM IST

జగన్ ను తిట్టడానికే లోకేష్ పాదయాత్ర: మంత్రి రోజా

జగన్ ను తిట్టడానికే నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని ఏపీ మంత్రి రోజా అన్నారు. బుధవారం తిరుపతిలోని వెరిటాస్ సైనిక్ స్కూల్ మూడవ వార్షికోత్సవం లో మంత్రి ఆర్.కే.రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోకేష్ చేస్తోంది యువగళం కాదని, టిడిపికి సర్వమంగళం అంటూ ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ పడిపోతూ వస్తోందన్నారు. ఏపీ సీఎం జగన్ ను తిట్టడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. టిడిపి ...

January 25, 2023 / 01:29 PM IST

అలా చేస్తే జగన్ కు మంచి పేరు: రఘురామ

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారంలో బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా బహిరంగంగా తాను ఫిర్యాదు చేస్తున్నానని లోక్ సభ సభ్యులు రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ అంశంపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారుల్లో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించేవారు ఎవరు ఉన్నారు, అలాగే బలవంతపు వసూళ్లకు సంబంధించి ఎవరు ఉన్నారు అనే అంశాలపై ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామని చెప్పార...

January 25, 2023 / 11:32 AM IST

వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు గుండెపోటు

పోలవరం వైసీసీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు రాజమండ్రి సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత స్టంట్ వేశారు. ఐసీయూ అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే భార్య రాజ్యలక్ష్మి చెప్పారు. రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్...

January 24, 2023 / 09:25 PM IST

పాదయాత్రకు ఆద్యుడు ఎన్టీఆర్.. వైఎస్ఆర్, చంద్రబాబు కంటిన్యూ

అధికారం చేజిక్కించుకోవాలంటే యాత్ర చేపట్టాల్సిందేనని నేతలు విశ్వసిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రచార రథంతో కదం తొక్కారు. వైఎస్ఆర్ పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్నారు. రెండు దశాబ్దాల కింద వైఎస్ఆర్ చేపట్టిన యాత్రకు ఉమ్మడి రాష్ట్రంలో మంచి స్పందన వచ్చింది. 2003 ఏప్రిల్ 9వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు 68 రోజుల పాటు జనంతో ఉన్నారు. రంగారెడ్డి చేవెళ్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర 1500 కిలోమీటర్ల వరకు కొనసాగిం...

January 24, 2023 / 08:25 PM IST

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది.. జగిత్యాలలో పవన్ కళ్యాణ్

Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రచార రథం వారాహికి పవన్ ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఎన్నికల్లో మూడు ఆప్షన్లు తమకు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత కొండగట్టులో తొలిసారి వారాహి వాహనం ఎక్కి తన అభిమానులను, జనసైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లా నాచుపల్లిలోని బృందావనం రిస...

January 24, 2023 / 09:45 PM IST

షర్మిలతో పొంగులేటి భేటీ.. వైఎస్ఆర్ టీపీలో చేరే ఛాన్స్

వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు. పొంగులేటి పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో షర్మిలను కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ పార్టీతో పొంగులేటి అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. ఇటీవల ఖమ్మం గుమ్మంలో జరిగిన ఆవిర్భావ సభకు కూడా హాజరుకాలేదు. జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో ఆయనకు పొసగడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల...

January 24, 2023 / 07:59 PM IST

ఎన్నికలే లక్ష్యం.. పాదయాత్రల పర్వం

అధికారం మారాలంటే నేతలు కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఉచిత పథకాలు, హామీలు ఇవ్వడంతోపాటు జనంతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు, జగన్ కూడా పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర సీజన్ నడుస్తోంది. ఏపీలో వారాహి వాహనంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, యువగళం పేరుతో నారా లోకేశ్,...

January 24, 2023 / 06:34 PM IST