Police security to ex minister flexi:ఇదీ నిజంగా చిత్రమే.. ఓ మాజీమంత్రి ప్లెక్సీకి (flexi) 15 మంది పోలీసులు (15 police) కాపాలా ఉన్నారు. ఈ విషయం ఊరంతా తెలియడంతో ముక్కున వెలేసుకున్నారు.
స్వాతంత్ర వీర సావర్కర్ ను (Veer Savarkar) అవమానిస్తే ఊరుకునేది లేదని శివసేన (Shiv Sena - UBT) అధ్యక్షులు ఉద్దవ్ థాకరే ఆదివారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress Party leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని హెచ్చరించారు.
Bilkis Bano case convict share stage:గోద్రా అల్లర్ల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలో బిల్కిస్ బానోపై (Bilkis Bano) లైంగికదాడి చేసి.. ఆమె కుటుంబంలో ఏడుగురు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో 11 మంది దోషులకు గతేడాది ఇండిపెండెన్స్ డే ముందు సత్ప్రవర్తన కింద విడుదల అయ్యారు. దీనిపై బిల్కిస్ బానో (Bilkis Bano) సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును (supreme court) కూడా ఆశ్రయించారు.
ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) ఏ ప్రజాప్రతినిధి ఏ అభ్యర్థికి ఓటు వేశారో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి (Sajjala Ramakrishna Reddy) ఎలా తెలుసునని, వారు ఎవరు ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని ఎలా చెబుతారని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు (Telugu Desam Party) నక్కా ఆనంద బాబు (Nakka Anand Babu) ప్రశ్నించారు.
Central health ministry:దేశంలో మళ్లీ కరోనా (corona) కేసులు పెగుతున్నాయి. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశం. దీంతో కేంద్ర వైద్యారోగ్యశాఖ (Central health ministry) అలర్ట్ అయ్యింది. ఈ రోజు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో వీడియో కాన్ఫరెన్స్ (video conference) నిర్వహించనుంది. కరోనా కేసుల పెరుగుదల, అనుసరించాల్సిన వ్యుహాంపై నిర్దేశం చేయనుంది.
Bonda uma:ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అగ్గిరాజేసింది. ఎమ్మెల్సీల కొనుగోలుకు సంబంధించి ప్రధాన పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. తనకు రూ.10 కోట్ల ఆఫర్ చేశారని జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ (rapaka varaprasad) టీడీపీపై ఆరోపణలు చేయడంతో.. వివాదం ముదిరింది. టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తోండగా.. ఆ పార్టీ వ్యవహారశైలి ఇదేనని వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది.
మా బలం చూసి మాకు టిక్కెట్ ఇచ్చారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భర్త డాక్టర్ శ్రీధర్ అన్నారు. తామిద్దరం డాక్టర్లమని, అప్పుడు లక్ష రూపాయలు పెట్టీ కొన్న భూమి ఇప్పుడు పది కోట్లు అయిందని అలా తమ ఆస్తులు పెరిగాయని చెప్పారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ బి అర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ ను ఈ రోజు (27, సోమ వారం) సుప్రీం కోర్టు విచారించనుంది.
ప్రధాని మోదీ(PM Modi) పర్యటన సందర్భంగా హైదరాబాద్ బీజేపీ(BJP) నేతలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో రెండో వందే భారత్ రైలు(Vande Bharat Rail) రానుండటంతో రైల్వే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ఏపీ(AP)లోని విశాఖకు వందే భారత్ రైలు నడుస్తోంది. త్వరలోనే సికింద్రాబాద్ నుంచి తిరు...
RK Roja:ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (mlc election results) ఏపీ పాలిటిక్స్లో మరింత హీట్ పుట్టించాయి. సరైన సంఖ్యా బలం లేకున్నా టీడీపీ సీటు (tdp seat) గెలవడంతో ఆ పార్టీ నేతలు వైసీపీపై (ycp) ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు కూడా స్పందిస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత, మంత్రి రోజా (roja) రియాక్ట్ అయ్యారు.
MP posts:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (rahul gandhi) అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళనకు కదం తొక్కాయి. సొంత పార్టీ నేతలు అయితే రాజీనామాకు కూడా వెనకాడబోమని స్పష్టంచేస్తున్నాయి. పార్టీ ఆదేశిస్తే పదవులను గడ్డి పోచల్లా వదులుకుంటామని చెబుతున్నారు.
Rama raju:ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం టీడీపీ తనతో బేరసారాలకు దిగిందని ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ (Rapaka vara prasad) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడితో ఉండి ఎమ్మెల్యే రామరాజు (Rama raju) సంప్రదింపులు జరిపారని తెలిపారు. ఇదే అంశంపై రామరాజు (Rama raju) స్పందిస్తూ.. రాజకీయాల్లో అందరం స్నేహాంగా ఉంటామని చెప్పారు.
Balakrishna:నటసింహాం నందమూరి బాలకృష్ణ (Balakrishna) మరో రోల్ పోషించబోతున్నారు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినా ఆయన.. ఇటీవల అన్స్టాపబుల్ అనే టాక్ షో చేశారు. రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు కామెంటేటర్ అవతారం ఎత్తబోతున్నారు. ఐపీఎల్ కామంటేటర్గా వ్యవహరించబోతున్నారు.
CM Kcr:తెలంగాణ (telangana) మోడల్గా రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో ఎకరాకు రూ.6 వేలు ఇవ్వడం ఏంటీ అని అడిగారు. కేసీఆర్ నాందేడ్ రాగానే రూ.6 వేలు వచ్చాయి.. మరీ అంతకుముందు ఎందుకు రాలేదని అడిగారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా లోహాలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు.