• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

DK Aruna : కలిసి పనిచేద్దాం: జూపల్లికి డీకే అరుణ ఆహ్వానం..!

DK Aruna : బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఇటీవల సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ స్వాగతం పలికారు. కలిసి పనిచేద్దామంటూ ఆయనకు స్వాగతం పలికారు. ఫోన్ చేసి మరీ బీజేపీలో చేరమని ఆమె కోరడం గమనార్హం.

April 11, 2023 / 01:47 PM IST

నేను పేద, మా సీఎం పేద.. మా నాన్న పేద.. ట్విటర్ లో పోస్టు వైరల్

సీఎం జగన్ పలికిన పేద పలుకులు.. మంత్రులు కూడా కొనసాగిస్తున్నారు. ఫేక్ న్యూస్ రాసి టిష్యూ పేపర్ అన్న పేరు సార్థకం చేసుకుంటున్నారు.

April 11, 2023 / 02:11 PM IST

Yuvagalam Padayatra నారా లోకేశ్ కు పోలీసుల మరో నోటీస్.. ఎందుకంటే?

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. విధ్వంసానికి దారి తీసే ఏ పని, హింసను ప్రేరేపించేలా ఎలాంటి సామగ్రి పంపిణీ చేయొద్దు

April 11, 2023 / 01:17 PM IST

Kavitha కాలికి గాయం.. 3 వారాల రెస్ట్, ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ

సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయం అయ్యింది. ఆమె వైద్యులను కలువగా.. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

April 11, 2023 / 01:01 PM IST

Sachin one day fast.. ఓపెన్ ఛాలెంజ్ అంటోన్న బీజేపీ.. యాంటీ పార్టీ యాక్టివిటీ: కాంగ్రెస్

రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఒకరోజు దీక్ష చేపట్టారు. బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లట్ చర్యలు తీసుకోవడం లేదని.. అందుకు నిరసనగా దీక్షకు దిగారు.

April 11, 2023 / 12:45 PM IST

Ramoji rao అందరికీ స్ఫూర్తి, కావాలనే కేసులు: రఘురామకృష్ణ రాజు

ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో రామోజీరావుపై వేధింపులు సరికాదంటున్నారు.

April 11, 2023 / 11:25 AM IST

Selfieకి ఐదొందలు ఇవ్వండి.. యువతతో సరదాగా మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ ఎక్కడ పర్యటించిన సరే.. సెల్పీల కోసం యువత ఆరాట పడతారు. కాదనకుండా వారికి సెల్ఫీ ఇస్తుంటారు. ఎల్లారెడ్డిపేటలో సెల్ఫీల కోసం జనం వస్తూనే ఉన్నారు. దీంతో మంత్రి సెల్ఫీ రూ.500 ఇవ్వాలని సరదాగా కామెంట్ చేశారు.

April 11, 2023 / 10:54 AM IST

Ponguleti, Jupally ఇతర పార్టీలోకా? కొత్త పార్టీనా.. పొంగులేటి, జూపల్లి దారెటు

సీఎం కేసీఆర్ పై అసంతృప్తి వారిద్దరిని కలిపింది కానీ వారి మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. మరి రాజకీయంగా వారిద్దరూ కలిసి వెళ్తారా? అనేది ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. వారిద్దరూ ఏ రాజకీయ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది. వారికి స్వాగతమంటూ కాంగ్రెస్, బీజేపీ ఆఫర్లు ప్రకటించాయి. కానీ వారిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

April 11, 2023 / 11:31 AM IST

Rummy Ban స్టాలిన్ దెబ్బకు దిగివచ్చిన గవర్నర్.. పెండింగ్ బిల్లులు ఆమోదం

రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించడం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతికి ఫిర్యాదులు చేయడంతో వారు కొంత వెనక్కి తగ్గారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గవర్నర్ తమిళిసై తన వద్ద ఉన్న పెండింగ్ బిల్లులు అకస్మాత్తుగా ఆమోదం తెలిపారు.

April 11, 2023 / 11:00 AM IST

Jaganను నమ్మాం..ముంచాడు.. వైసీపీకి ఓటేశామని చెప్పుతో కొట్టుకున్న సర్పంచ్

వైఎస్సార్ అంటే అభిమానం. ఆయన బిడ్డగా జగన్ ను నమ్మాం. కానీ మీరు మమ్మల్ని నట్టేటా ముంచారు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏపీలో తయారైంది.

April 11, 2023 / 09:02 AM IST

Dharmapuri తాళం చెవుల పంచాయితీ.. మంత్రికి పొంచి ఉన్న గండం

తాళాలను పగులగొట్టడం లేదా మారుతాళంతో తీయాలని ప్రయత్నాలు చేయగా వాటికి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ అంగీకరించలేదు. దీంతో తెరచిన గదులతో పాటు మిగతా రెండు గదులకు సీల్ వేశారు.

April 11, 2023 / 08:12 AM IST

national partyగా అవతరించిన ఆప్.. జాతీయ హోదా కోల్పోయిన టీఎంసీ, ఎన్‌సీపీ, సీపీఐ

ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ న్యూస్.. ఆ పార్టీని జాతీయ పార్టీగా భారత ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన చేసింది.

April 10, 2023 / 09:27 PM IST

Amul కన్నా నందిని మంచి బ్రాండ్: డీకే శివకుమార్

కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఈ రోజు హసన్‌లో నందిని మిల్క్ పార్లర్‌ను సందర్శించారు. ఆమూల్ బ్రాండ్ కన్నా.. నందిని మంచి బ్రాండ్ అని చెప్పుకొచ్చారు.

April 10, 2023 / 08:10 PM IST

SSC paper leak: బండి సంజయ్ విచారణకు సహకరించడం లేదన్న ప్రభుత్వం

పదో తరగతి ప్రశ్నాపత్రం కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విచారణకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

April 10, 2023 / 07:38 PM IST

Amit Shah: అరుణాచల్‌లో చైనా కొత్త పేర్లపై అమిత్ షా గట్టి కౌంటర్

తన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన మీద చైనా అభ్యంతరం చెప్పడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. మన భూభాగాన్ని ఎవరూ ప్రశ్నించలేరని, ఎవరూ లాక్కోలేరని డ్రాగన్ కంట్రీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు

April 10, 2023 / 07:08 PM IST