చిత్రవిచిత్ర వేషాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఎక్కడ మీడియా కనిపించినా హడావుడి చేస్తున్న పాల్ కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం అతడి పిచ్చి ప్రవర్తనకు నిదర్శనంగా నిలుస్తోంది.
పార్టీలోని అసంతృప్తి నాయకులు తలనొప్పిగా మారారు. అయితే వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వింటే పార్టీలో కొనసాగింపు చేస్తున్నారు. లేదంటే నిర్మోహమాటంగా సస్పెండ్ లు చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి (Bharat Rashtra Samithi- BRS Party) వ్యతిరేకంగా.. పార్టీ అధినేతను దూషిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy), జూపల్లి కృష్ణారావును (Jupally Krishna Rao) బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ (Suspend) చేసింది. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సమావేశంలో వీరిద్దరూ సీఎం కేసీఆర్ పై, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం ...
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని పార్టీలన్నీ కసిమీద ఉన్నాయి. ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో వ్యూహాలను పదునుపెడుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 13న నోటిఫికేషన్ రానుంది. మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. అధికార బీజేపీ ఇవాళ తొలి జాబితా రిలీజ్ చేయ...
అభివృద్ధికి రాష్ట్రం సహకరించడం లేదని మోదీ చెప్పడం తెలంగాణపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది. రూ.30 వేల కోట్ల నిధులు మోదీ నిలిపివేశాడు.
కేంద్ర ప్రభుత్వంపై కమ్యూనిస్టులు కన్నెర్ర చేశారు. మతోన్మాదం, దేశాన్ని సర్వనాశనం చేయడం, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడం.. రాజ్యాంగానికి తూట్లు పొడవడం వంటివి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై (Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సాగిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రకటించారు. మోదీని గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. లౌకిక శక్తులు, పార్టీలన్ని కలిసి రావాలని పిలుపున...
జీవోఎంస్-4 నిబంధనలు ఎక్సైజ్ శాఖకు వర్తించవని తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మద్యం షాపులు, బార్లు.. ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల మేరకు నిర్దేశించిన సమయాల్లో తెరచి ఉంటాయని పేర్కొంది.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆన్ లైన్ క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఆయన ఫారిన్ కంట్రీ.. అదీ కూడా 6 వేల కిలోమీటర్ల దూరంలో ఉండి.. మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన 175 చోట్ల అభ్యర్థులు బరిలో ఉంటారని ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ స్పష్టంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ, టీడీపీ విఫలం అయ్యాయని ఆరోపించారు.
బౌద్ద గురువు దలైలామా పిల్లాడితో విచిత్రంగా బిహెవ్ చేశాడు. పెదవులకు ముద్దు పెట్టాడు. ఆ తర్వాత తన నాలుక తీసి.. నాకు అని కోరాడు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) సెల్ఫీ విత్ టిడ్కో ఇళ్ల అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు(MLC Varudu Kalyani) కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ధైర్యముంటే తాము నిర్మించిన 17 వేల కాలనీల వద్దకు రావాలని కోరారు. అక్కడకు వచ్చి లబ్దిదారులతో సెల్ఫీలు దిగాలని సవాల్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ(TDP) హాయంలోనే టిడ్కో ఇళ్లలో భారీగా అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు.