TSPSC స్కాం సహా ఇతర భూ స్కాంల ద్వారా సీఎం కేసీఆర్(CM KCR) లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. అలా వచ్చిన డబ్బును ఇతర రాష్ట్రాల సీఎంలకు ఇచ్చి తాను ప్రధాని కావాలని కలలు కన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మాఫియా మోడల్ పాలన చేస్తున్న కేసీఆర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Etela Comments : పదో తరగతి హిందీ పేపర్ లీకేజి వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల ఈ రోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ ఆయనను గంటపాటు విచారించారు.
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ అంశంలో అరెస్టై, బెయిల్ మీద బయటకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయిందని చెబుతున్న తన మొబైల్.. సీఎం కేసీఆర్ వద్ద ఉందని చెప్పారు.
కరోనాతో మృతిచెందిన కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పల్లా శ్రీనివాస రావు అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఛత్తీస్ ఘడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసీ లఖ్మా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యపానం ఒంటికి మంచిదని.. బలాన్ని ఇస్తుందని కామెంట్ చేశారు. డ్రింక్ చేయడం వల్ల ప్రాణానికి వచ్చిన ప్రమాదమేమి లేదని చెప్పారు.
Chandra Babu : కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్పూరి కళ్యాణి నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ,హనుమాన్ జంక్షన్ పోలీసులు... ఫిబ్రవరి 20 గన్నవరం లో టీడీపీ ,వైసీపీ గొడవలకు సంబంధించి రెండు కేసులకు నిందితురాలిగా ఉన్నారు కళ్యాణి ..
స్టీల్ ప్లాంట్ ఇష్యూపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (amarnath) స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సెంటిమెంట్ అని తేల్చిచెప్పారు. స్టీల్ ప్లాంట్ (steel plant) అమ్మొద్దనేది తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు.
pongulati Srinivas Reddy : బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది .. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే .. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వీరు ఇద్దరు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే .. అయితే దానిపై పొంగులేటి మాట్లాడుతూ ..
మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీ అధినేత కేసీఆర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు మంత్రి నిరంజన్ రెడ్డి.
Kodali Nani : ఇటీవల ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారేలా చేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి బాధ్యలను చేస్తూ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
సోమాజిగూడ ప్రెస్క్లబ్లో వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ నెల 17వ తేదీన ఇందిరాపార్క్ వద్ద నిరహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.