అవినీతి ప్రభుత్వంగా ముద్రపడిన బీజేపీ పాలనపై ప్రజల్లో ఆగ్రహం తీవ్రంగా ఉంది. ఎన్నికల సరళిని చూస్తుంటే బీజేపీ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అయితే గెలిచేందుకు ప్రజలను ఆకట్టుకునే పనిలో ఈ ఉచిత తాయిలాల ప్రకటన కాషాయ పార్టీ విడుదల చేసింది.
నిలదీస్తే దాడులు చేస్తున్నారు.. ప్రశ్నిస్తే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఏపీ ప్రజలు ప్రశ్నిస్తుంటే మంత్రులు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, నాయకులు దాడులకు తెగబడుతున్నారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు అలియాస్ యూవీ రమణమూర్తి రాజు (UV Ramana Murthy Raju- Kannababu) మరింత రెచ్చిపోతున్నాడు. ఓ యువకుడు నిలదీస్తే గతంలో అతడిపై దాడి చేసిన ఈ ఎమ్మెల్యే తాజాగా మరోసారి రెచ్చిపోయాడు. నిల...
దిగ్గజ పర్సనాలిటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు.. మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి..
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసుల్లో నిందితులు ఎవరో అందరికీ తెలిసిపోయిందన్నారు.
రజనీకాంత్ వ్యక్తిత్వం దెబ్బతీస్తూ విమర్శలు చేయడంపై అభిమానులు భగ్గుమన్నారు. రజనీ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించలేకపోయినా ఎందుకు తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫ్లెక్సీల వార్ కొనసాగుతుంది. ప్రధాన కూడళ్ళలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జెసి ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా డీజిల్ దొంగ ఎవరంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు.
కాంట్రాక్టు ఉద్యోగుల(Contract Employees)ను క్రమబద్దీకరిస్తూ సీఎం కేసీఆర్(CM KCR) తీసుకున్న నిర్ణయంపై మంత్రి హరీశ్ రావు(Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్(Tweet) చేశారు.
తెలంగాణలో నూతన సచివాలయం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని వల్ల ప్రజా ధనం వృథా తప్ప మరేం లేదని అన్నారు. మరోవైపు కేసీఆర్ వాస్తు నమ్మకాలతో పాత సచివాలయ భవనాన్ని కూల్చివేశారని ఎద్దేవా చేశారు.
ఏపీలోని రాజమహేంద్రవరం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే భవానీ(MLA Bhavani) భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్(వాసు)ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతోపాటు ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావును కూడా సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైనాన్స్ విషయాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నెల రోజుల క్రితమే ఆదిరెడ్డి శ్రీనివాస్.. వైసీపీ ఎంపీ మార్గాని భరత్(mp bharath)...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో (chandrababu) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) నిన్న సమావేశం అయ్యారు. ఇప్పటికే చంద్రబాబును కలిసిన పవన్..ఇప్పుడు మరోసారి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి ఈ భేటీలో చర్చించారని తెలిసింది. అయితే వీరి భేటీపై తాజాగా జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(nadendla manohar) రియాక్ట్ అయ్యారు. ఏపీలో వచ్చే ఎన్ని...
'జగనన్నె మా భవిష్యత్తు' పీపుల్ సర్వే విజయవంతంగా ముగిసినట్లు వైఎస్సార్సీపీ(YSRCP) పార్టీ వెల్లడించింది. ఏపీ తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో మెగా ప్రజల సర్వే ఫలితాలను ఈ మేరకు ప్రకటించింది. అయితే ఈ సర్వేలో 80 శాతానికి పైగా ప్రజలు పాల్గొనడంతోపాటు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.