ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi Liquor Scam case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్(MLC Kavitha husband Anil) అరెస్ట్ అవుతారా లేదా అనే విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan) రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రభుత్వం ప్రొటోకాల్లను పాటించడం లేదని, గవర్నర్ రాజ్యాంగబద్ధమైన కార్యాలయాన్ని గౌరవించడం లేదని సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు సచివాలయం, అంబేద్కర్ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని వెల్లడించారు.
మేడారం సమ్మక్క సారాలమ్మ తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించారు.
ఖమ్మంలో నెలకొల్పిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం తారక్ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆహ్వానించారు.
రాజకీయంగా మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్రస్థానం అందిరికీ తెలిసిందే. కెరీర్ పీక్స్లో ఉండగానే సొంత పార్టీ పెట్టారు చిరంజీవి. కానీ మెగాస్టార్ అయినంత మాత్రాన.. ఓట్లు పడతాయనుకుంటే పొరపాటే. చిరంజీవి విషయంలో ఇదే విషయం క్లియర్ కట్గా అర్థమైపోయింది. అందుకే చిరంజీవి రాజకీయాలకు దూరంగా వచ్చేశారు. ప్రస్తుతం సినిమా రంగంపైనే దృష్టిపెట్టారు. వరుస సినిమాలు చేస్తున్నారు. అయినా కూడా చిరు రాజకీయంగా వాడి వేడి...
రష్యా అధ్యక్షుడు పుతిన్ను హతమార్చేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది.
అన్నదాతల సమస్యలు సీఎం కేసీఆర్కు పట్టవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
విశాఖలో అదానీ గ్రూప్ డేటా సెంటర్ నిర్మిస్తోంది. దీంతో 40 వేల మందికి ఉపాధి లభిస్తోందని సీఎం జగన్ ప్రకటించారు.
భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల కోసం ఐదేళ్ల క్రితమే ప్రారంభించామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పలేదని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అన్నారు.
కర్ణాటకలో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓ అభ్యర్థి సోదరుడి ఇంటిలో మామిడి చెట్టుపై డబ్బులను దాచాడు. అధికారులు రైడ్ చేసి, స్వాధీనం చేసుకున్నారు.
రాజకీయ దురంధరుడు శరద్ పవార్ (Sharad Pawar) రాజీనామాతో జాతీయ రాజకీయాలతో పాటు మహారాష్ట్రలో (Maharashtra) సంచలనంగా మారింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party -NCP) జాతీయ అధ్యక్ష పదవికి (Resignation) రాజీనామా చేయడంతో కలకలం ఏర్పడింది. అయితే రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ (NCP) నాయకులతో పాటు సాధారణ కార్యకర్తలు, ప్రజలు కోరుతున్నారు. ఆయన రాజీనామాతో ఓ కార్యకర్త మన...
హైదరాబాద్ వాసులకు నేటి నుంచి నీరా అందుబాటులోకి రానుంది. హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.
ఉత్తరాంధ్ర జాబ్ హబ్గా మారబోతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు ఈ రోజు ఆయన శంకుస్థాపన చేశారు.
సిట్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఊరట కలిగింది.