విడుదల రజిని పసిబిడ్డను లాలిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన రాజీనామాను శరద్ పవార్ వెనక్కి తీసుకున్నారు. కమిటీ, పార్టీ నేతలు రాజీనామా విత్ డ్రా చేసుకోవాలని కోరడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు.
బుల్లెట్ బండి పక్కన జేసీ ప్రభాకర్ రెడ్డి నిలబడి ఫోటోలకు చక్కగా ఫోజులు ఇచ్చారు. పాత రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు.
గోనె ప్రకాశ్ రావు చేసిన ఆరోపణలపై బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. ఆయన చేత కావాలనే మాట్లాడిస్తున్నారని పేర్కొన్నారు. భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టారు.
నటుడు మహేష్ అనే కంటే, రంగస్థలం మహేష్ అనే అందరికీ బాగా గుర్తుకు వస్తాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ పక్కన త్రూ అవుట్ క్యారెక్టర్ చేయడంతో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాడు. దానికి ముందు, తర్వాత ఎన్ని సినిమాలు చేసినా, అతనిని అందరూ రంగస్థలం మహేష్ గానే గుర్తుపెట్టుకున్నారు. ఈ సంగతి పక్కన పెడితే, మహేష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పడం విశేషం.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ బిజీగా ఉన్నారు. బళ్లారి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి పేరును మంత్రి కేటీఆర్ ఈ రోజు హుస్నాబాద్ సభలో ప్రకటించారు.
అమరావతి రైతులు వేసిన ఆర్ 5 జోన్ పిటిషన్ను ఏపీ హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది.
మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
యన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ నాయకులంతా ముక్తకంఠంతో చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం కూడా ఇదేనని సమావేశంలో చర్చ జరిగింది. దీంతో అందరి అభిప్రాయం మేరకు శరద్ పవార్ నే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగించాలని ప్యానెల్ తీర్మానించింది.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు చేస్తోన్న సిట్పై తమకు నమ్మకం లేదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్లో మంత్రి కేటీఆర్ మీద ఈ రోజు ఫిర్యాదు చేశారు.
తిరుమల క్షేత్రానికి సంబంధించిన భూములు, బంగారం, ఇతర ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని స్పష్టం చేశారు. ఇదే అంశంపై టీటీడీ ధర్మకర్తల మండలి, హిందూ ధార్మిక సంస్థలు, భక్తుల అభిప్రాయాలను సేకరిస్తాం.
ఎస్సీవో సదస్సులో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కరచాలనం చేశారు.
పెళ్లికాని యువకులు అందరికీ వివాహం జరిపించే హామీ మాది. అవివాహితుల కోసం వివాహ పరిచయ వేదికలు ఏర్పాటుచేస్తాం. వధువును వెతకడంలో సహాయం చేస్తాం.
జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(Satya Pal Malik) ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని కాలేరని అన్నారు. అంతేకాదు BJP, RSS భావజాలం, పనితీరు గురించి కూడా ప్రస్తావించారు.