• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కొత్త పన్ను విధానంపై బలవంతం లేదు: నిర్మలమ్మ

వేతనజీవులు ఆకర్షణీయంగా ఉన్న కొత్త పన్ను విధానంలోకి మారవచ్చునని, అయితే ఎవరినీ ఈ పన్ను విధానంలోకి రావాలని బలవంతం చేయబోమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆదాయపు పన్నులో చేసిన గణనీయమైన మార్పులు మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానాన్ని సరళీకరించడంతో ప్రస్తుతం కొత్త పన్నుల విధానం అధిక ప్రోత్స...

February 1, 2023 / 08:12 PM IST

కార్పోరేట్లకు అనుకూల బడ్జెట్: హరీష్ రావు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ రైతు వ్యతిరేక, పేదల వ్యతిరేక బడ్జెట్ అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దీనిపై హరీష్ స్పందించారు. ఉపాధి హామీ పథకానికి, పేదల ఆహార భద్రత కార్యక్రమానికి బడ్జెట్‌లో దాదాపు 30 శాతం కోత విధించారన్నారు. ఎరువుల సబ్సిడీని తగ్గించి రైతులపై అదనపు భారం మోపుతున్నా...

February 1, 2023 / 08:00 PM IST

బ్రహ్మానందం ఇంటికెళ్లి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిన చిరంజీవి

హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పేరుకు తగ్గట్టుగానే తెలుగు ఇండస్ట్రీలో గొప్ప హాస్య నటుడిగా రికార్డు సాధించారు. బ్రహ్మానందం కొన్ని వందల సినిమాల్లో నటించి మరో రికార్డును క్రియేట్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్ లో చోటు సంపాదించారు. ఫిబ్రవరి 1న ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. బ్రహ్మానందం ఇంటికి వెళ్లి మ...

February 1, 2023 / 07:39 PM IST

పవన్, లోకేష్, బాబులకే కష్టాలు: ద్వారంపూడి

పాదయాత్ర ఇప్పుడు అందరికీ ఓ ఫ్యాషన్‌గా మారిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఉద్దేశించి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే, వారు ఆదరిస్తారు, గౌరవిస్తారని, కానీ జగన్ హయాంలో ఏపీ సంతోషంగా ఉందని చెప్పారు. ఇలాంటప్పుడు పాదయాత్ర చేస్తే ఎవరూ హర్షించరన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అ...

February 1, 2023 / 07:00 PM IST

పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు.. ఆహాలో ఎపిసోడ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్ స్టాపబుల్ పేరుతో ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా టాక్ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఆ షో తొలి సీజన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. రెండో సీజన్ కూడా ఫినాలేకు చేరుకుంది. ఫైనల్ ఎపిసోడ్స్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ రానున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ ప్రోమోలు విడుదలయ్యాయి. అవి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ప్రభాస్ ఎపిసోడ్ రిలీజ్ కాగానే ఆహా క్రాష్ అయిపోయింది....

February 1, 2023 / 06:44 PM IST

తల్లి తదనంతరం ఆమె బంగారం కూతుళ్లకు చెందాలా? లేక కోడళ్లకా?

చాలా ప్రాంతాల్లో తల్లి తదనందరం ఆమె ఆస్తిపాస్తుల కంటే కూడా ఆమె నగలు ఎవరికి చెందాలి అనేదానిపై చాలా గొడవలు జరుగుతుంటాయి. నిజానికి మనం కలి యుగంలో ఉన్నాం. మనిషి చనిపోకముందే.. వాళ్ల ఆస్తులు, అంతస్తులు, బంగారం ఇతరత్రా గురించి ముందే డిస్కస్ చేసుకునే కాలంలో ఉన్నాం. చాలా ఇంట్లో ఇది జరిగేదే. తల్లి మరణించిన తర్వాత ఆమె నగలు ఎవరికి చెందాలి అనేది ఇప్పుడు నడుస్తున్న డిస్కషన్ కాదు.. చాలా ఏళ్ల నుంచి నడుస్తున్నదే...

February 1, 2023 / 06:14 PM IST

తారకరత్న బతికాడంటే అది ఈయన వల్లే? ఎవరీయన? జూ.ఎన్టీఆర్ కి ఏమౌతారు?

నందమూరి తారకరత్న మొత్తానికి మృత్యుంజయుడయ్యాడు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడని డాక్టర్లు తెలిపారు. అయినా ఇంకా ఆయనకు పూర్తి స్థాయిలో తగ్గకపోవడంతో ట్రీట్ మెంట్ చేస్తున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకొచ్చే వరకు తారకరత్న కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. బెంగళూరు ఆసుపత్రిలో చేర్చిన రెండు రోజుల తర్వాత తారకరత్న కోలుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ల...

February 1, 2023 / 05:13 PM IST

1974లో కార్లు ఆర్డర్ చేసి ఇప్పటికీ చెల్లించని దేశం!

మనం ఏదైనా కారును కొనుగోలు చేస్తే స్పాట్ పేమెంట్ అయితే వెంటనే డబ్బులు ఇస్తాం. ఈఎంఐలో తీసుకుంటే మూడేళ్లు, ఆలస్యమైతే మహా అయితే నాలుగైదేళ్లు అవుతుందేమో. కానీ ఓ దేశం మాత్రం మరో దేశం నుండి అధిక సంఖ్యలో కార్లను కొనుగోలు చేసి, దాదాపు 50 సంవత్సరాలు కావొస్తున్నా ఆ మొత్తాన్ని చెల్లించలేదట. 1974లో ఉత్తర కొరియా 1000 వోల్వో 144 మోడల్ కార్లను ఆర్డర్ చేసింది. స్వీడన్ వాటిని వెంటనే డెలివరీ చేసింది. కానీ ఈ [&hel...

February 1, 2023 / 04:22 PM IST

కేంద్ర బడ్జెట్ పై స్పందించిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన

కేంద్ర బడ్జెట్ 2023 పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ లో కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయని స్పష్టం చేశారు. అలాగే.. ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లు కూడా ఊరటనిచ్చాయన్నారు. కొన్ని సెక్టార్లకు తక్కువ కేటాయింపులు చేశారు. ఎరువులు, యూరియా, బియ్యం, గోధుమలు సబ్సిడీకి ఈస...

February 1, 2023 / 09:04 PM IST

ఆదాయపు పన్ను ఊరట, మీరు ఎంత డబ్బు సేవ్ చేస్తారు?

ఆదాయపు పన్నుకు సంబంధించి 2023-24 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరటను ఇచ్చారు. ప్రస్తుతం కొత్త, పాత పన్ను విధానాలు ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో గతంలో రూ.5 లక్షలు ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. పాత పన్ను విధానంలో మార్పులేదు. కొత్త పన్ను విధానంలో రూ.15 లక్షల ఆదాయం దాటితే గరిష్టంగా 30 శాతం పన్ను రేటు విధిస్తారు. పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమ...

February 1, 2023 / 03:45 PM IST

ఆఫర్స్ కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనని ఆ నటుడిని అక్కడ తాకబోయాడు

సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచమే కాదు.. మాయా ప్రపంచం అవును. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అది టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా.. చివరకు హాలీవుడ్ అయినా. ఎందుకంటే.. చాలామంది ఎన్నో కలలు కని ఇండస్ట్రీకి వస్తారు. ఆ కలలను సాకారం చేసుకోవాలని అనుకుంటారు. దాని కోసం ఎంతో కష్టపడతారు కానీ.. ఈ కాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్ అనేవి వాళ్ల కెరీర్ ను దెబ్బ తీస్తుంటాయి. తాజాగా అలాంటి...

February 1, 2023 / 03:32 PM IST

లోకేష్ అంకుల్ అంటూ మండిపడిన రోజా

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను డైమండ్ రాణి అంటూ ఎద్దేవా చేయడం పట్ల మంత్రి, వైసీపీ నేత రోజా తీవ్రంగా స్పందించారు. ప్రతిగా లోకేష్ అంకుల్ అంటూ విరుచుకుపడ్డారు. యువగళం ప్రారంభించిన పప్పునాయుడు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారో, తాము మళ్లీ వస్తే ఏం చేయనున్నారో చెప్పకుండా పాదయాత్ర అంటూ నడవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దోచ...

February 1, 2023 / 03:08 PM IST

అందుకే టాక్స్ రేట్ తగ్గించాం.. కేంద్ర బడ్జెట్ పై ప్రధాని మోదీ

2023 – 24 సంవత్సరానికి గాను కేంద్రం ఆర్థిక మంత్ర నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది ప్రజల బడ్జెట్ అన్నారు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల కలలను సాకారం చేసుకునే బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్ భారతదేశ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. తొలిసారి విశ్మకర్మ అనే పేరుతో బడ్జెట్ లో కొత్త పథ...

February 1, 2023 / 02:55 PM IST

ఏపీ రాజధాని ఏదని గూగుల్‌లో వెతికినా విశాఖే చూపిస్తోంది

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విశాఖపట్టణం అని సీఎం జగన్ చేసిన కామెంట్స్‌పై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. విపక్షాలు సీఎం జగన్ వైఖరిని తప్పుపడుతున్నాయి. దేవినేని ఉమ అయితే వైఎస్ వివేకా కేసును సీబీఐ స్పీడప్ చేసిందని, దృష్టి మరల్చేందుకు రాజధాని అని కామెంట్ చేశారని విమర్శించారు. వైసీపీ మంత్రులు/ నేతలు జగన్ కామెంట్స్‌ను సమర్థిస్తున్నారు. తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఏపీ రాజధాని ఏది అని గూగుల్...

February 1, 2023 / 02:35 PM IST

బడ్జెట్ ఎఫెక్ట్: అదరగొట్టిన స్టాక్ మార్కెట్.. కానీ

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. బడ్జెట్ ఇన్వెస్టర్లకు సంతృప్తిని ఇచ్చింది. 2024లో లోకసభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న పూర్తి బడ్జెట్ కాబట్టి ఎన్నో తాయిలాలు ఉంటాయనే అంచనాలతో మార్కెట్లు ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రసంగం సమయంలో అంతకంతకూ పైకి చేరింది. ప్రసంగం అనంతరం సూచీలు నెమ్మదించాయి. బడ్జెట్ నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 450 ...

February 1, 2023 / 02:32 PM IST