• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కాంగ్రెస్‌కు భారీ షాక్, రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతానికి జూనియర్లు అంటే ఒకవిధంగా రేవంత్ రెడ్డి వర్గంగా చెప్పవచ్చు. రేవంత్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఒంటెత్తు పోకడలకు వెళ్తున్నారని, ఆయన తన వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, సీనియర్లను పక్కన పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠ...

December 27, 2022 / 04:05 PM IST

సాయానికి సిద్ధం: ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ

భారత్ జీ20 సదస్సుకు హోస్ట్‌గా వ్యవహరిస్తోందని, ఇలాంటి సమయంలో భారత్ తన శాంతి ఫార్ములాను ముందుకు తీసుకు వెళ్లాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ సంభాషణ సందర్భంగా సూచించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో జీ20 సదస్సు జరగనుంది. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా, జెలెన్‌స్కీ… మోడీతో ఫోన్‌లో సంభాషించారు. అనంతరం ఆయన ఫోన్ ద్వారా మ...

December 27, 2022 / 03:59 PM IST

నాకు ఆ పదవి కావాలి… కొండా సురేఖ డిమాండ్…!

టీ కాంగ్రెస్ లో గొడవలు సద్దుమణిగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా… ఫలితం ఉండటం లేదు. ఇటీవల పార్టీ సీనియర్ నేతలంతా సేవ్ కాంగ్రెస్ అంటూ ఉద్యమం మొదలుపెట్టగా… దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగి పరిస్థితి చక్కపెట్టారు. అయితే… ఆయన అలా మళ్లీ ఢిల్లీ చేరారో లేదో.. మళ్లీ పంచాయతీ మొదలైంది. దిగ్విజయ్ సింగ్ సీనియర్ నాయకులతో మాట్లాడి.. కలిసి కట్టుగా ఉండాలని చెప్పినప్పటికీ పదవుల పంచాయితీ నివురుగప...

December 27, 2022 / 03:44 PM IST

ఎమ్మెల్యే కొనుగోలు కేసు… సీబీఐ చేతికే..!

టీఆర్ఎస్  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ తీరు సరిగ్గా లేదంటూ పలువురు హైకోర్టు లో పిటీషన్లు దాఖలు చేసారు. వీటిని సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు పిటీషనర్ల వాదనతో ఏకీభవించింది. ఈ కేసును ప్రస్తుతం విచారిస్తున్న సిట్ నుంచి సీబీఐకి అప్పగించింది. సిట్ అధికారులు వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సిట్ విచారణను నిల...

December 27, 2022 / 03:40 PM IST

వంగవీటి రంగాను వ్యవస్థే చంపింది…. కొడాలి నాని..!

వంగవీటి రంగాను వ్యక్తులు కాదు.. వ్యవస్థ చంపిందని..మాజీ మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. గుడివాడలో వంగవీటి మోహన్ రంగా కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. వంగావీటి రంగా వ్యక్తి కాదు వ్యవస్థ అని కొడాలి నాని అన్నారు. గుడివాడలో వంగవీటి రంగా 34వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించామ‌ని చెప్పారు. ‘తనకు రక్షణ లేదని రంగా వేడుకున్నా ఆనాటి ...

December 26, 2022 / 10:06 PM IST

కాపు సభకు… వైసీపీ నేతలు దూరం…!

విశాఖలో జరుగుతున్న కాపు మహా సభలకు వైసీపీ నేతలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆ కాపు మహా సభలకు వైసీపీ కాపు నాయకులంతా దూరమయ్యారు.  కాపునాయకులంతా ఈ మీటింగ్ లో కలుస్తారని అందరూ అనుకున్నారు. సడెన్ గా ఈ సమావేశాలను వైసీపీ నేతలు బాయ్ కాట్ చేయడం గమనార్హం. రాధా-రంగా అసోసియేషన్ పేరుతో విశాఖలో నిర్వహిస్తున్న కాపు నాడు సభకు.. దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీ నాయకులు ఎవరూ హాజరుకావొద్దని పార్టీ అధిష్టా...

December 26, 2022 / 10:02 PM IST

ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్.. రేపు ఢిల్లీ పర్యటన..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి…. రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ ఆయన… ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మరికొందరు కేంద్ర మంత్రులతో కూడా సీఎం జగన్ ‌సమావేశం కానున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశమ...

December 26, 2022 / 09:57 PM IST

ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టిన కేసీఆర్..?

మొన్నటిదాకా తెలంగాణ కే పరిమితమైన తమ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా చేసిన సంగతి తెలిసిందే. పార్టీని జాతీయ పార్టీగా మార్చేసిన తర్వాత…. అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే… ముందుగా ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంద...

December 26, 2022 / 09:34 PM IST

గుడివాడలో ఆంక్షల నడుమ వంగవీటికి టీడీపీ, వైసీపీ నివాళి

అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వంగవీటి రంగా క్రెడిట్ కోసం పాకులాడుతున్నాయి. కాపు నేతగా పేరుగాంచిన ఆయన 1988 డిసెంబర్ 26న హత్యకు గురయ్యారు. సోమవారం ఆయన వర్ధంతి సందర్భంగా కొన్ని చోట్ల వివాదం రాజుకుంది. వంగవీటి రంగా వర్ధంతిని నిర్వహించాలని గుడివాడ టీడీపీ నేతలు నిర్ణయించారు. అయితే దీనిని అడ్డుకుంటామని వైసీపీ నాయకులు చెప్పారు. దీంతో ఆదివారం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానిక టీడీపీ నేత రా...

December 27, 2022 / 01:04 PM IST

చైనాలో రోజుకు లక్షల్లో కేసులు, మాస్కులు ధరించాలని కేంద్రం సూచన

చైనాలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఇక్కడ రోజుకు లక్షల కేసులు నమోదవుతున్నాయి. షాంఘైకి సమీపంలోని ప్రముఖ ఇండస్ట్రియల్ ప్రావిన్స్ జెజియాంగ్ నగరంలోనే ప్రతిరోజు పది లక్షల కేసుల వరకు వెలుగు చూస్తున్నాయి. రోజులు గడుస్తున్నా కొద్ది కేసులు పెరుగుతున్నాయని ఆదివారం నాడు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత, చైనాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చైనాలో మూ...

December 27, 2022 / 11:36 AM IST

కాపు రిజర్వేషన్లపై జగన్ కు ముద్రగడ లేఖ..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఇటీవల రిజర్వేషన్లపై కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని లేఖలో పొందుపరిచారు. గతంలో కూడా కాపులు పొగొట్టుకున్న రిజర్వేషన్ విషయమై లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశాను అన్నారు. మరలా ఇప్పుడు లేఖ రాయడానికి గౌరవ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు EWS పై ఇచ్చిన తీర్పు, రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు ...

December 26, 2022 / 07:47 PM IST

లాలూ ప్రసాద్ యాదవ్‌పై కరప్షన్ కేసును తిరగదోడిన సీబీఐ

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సీబీఐ షాక్ ఇచ్చింది. ఆయన పైన ఉన్న అవినీతి కేసులో దర్యాఫ్తును తిరిగి ప్రారంభించింది. యూపీఏ 1 హయాంలో ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించింది. ఇందుకు సంబంధించి 2018లో సీబీఐ విచారణను ప్రారంభించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో ఆర్జేడీ జత కట్టిన కొద్ది నెలలకు ఈ విచారణ తిరి...

December 27, 2022 / 11:37 AM IST

ఆ మంత్రుల తొలగింపు, నలుగురికి ఛాన్స్: ఈటల స్థానంలో ఎవరికి?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కేబినెట్‌ను సంక్రాంతి తర్వాత లేదా ఫిబ్రవరి మొదటి వారంలో పునర్వ్యవస్థీకరించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 2023 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికలకు దాదాపు పది నెలల ముందు కేబినెట్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోవచ్చునని అంటున్నారు. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి, ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదిన్నర అయినా ఆయన స్థానంలో మరొకరికి చోట...

December 27, 2022 / 01:34 PM IST

హైదరాబాద్ నగరంలో సందడి చేయనున్న డబుల్‌ డెక్కర్ బస్సులు…!

ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో డబులు డెక్కర్ బస్సులు చాలా ఉండేవి. కానీ.. తర్వాతర్వాత అవి కనుమరుగైపోయాయి. అయితే… ఇప్పుడు మళ్లీ ఆ బస్సులు నగరంలో సందడి చేయనున్నాయి. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా అధునాతన టెక్నాలజీతో కూడిన డబులు డెక్కర్ బస్సులను  ప్రారంభించాలని తెలంగాణ ఆర్టీసీ  నిర్ణయం తీసుకుంది. లగ్జరీ బస్సలు మాదిరిగా వీటిని అందుబాటులోకి తీసుకువస్తుండటం గమనార్హం. ఇరవై ఏళ్ళ కిందటి వరకు హైదర...

December 26, 2022 / 03:34 PM IST

పార్టీలు లేకుండా చేయాలనుకుంటే.. కేసీఆర్‌కు వరుస పరీక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 2004లో టీఆర్ఎస్ పార్టీ నుండి 26 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, అందులో పదహారు మందిని నాటి వైయస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌లోకి తీసుకున్నప్పుడు కేసీఆర్, ఆయన పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అదే మార్గంలో నడు...

December 27, 2022 / 01:29 PM IST