ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతోంది. పార్టీలో చేరే నేతలు కూడా పెరుగుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా… ఈ పార్టీ ప్రభావం ఏపీలో ఎంత ఉంటుంది అనే విషయంపై తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఏ మాత్రం ఉండదని కొడాలి నాని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని విడగొట్టడంలో గానీ, రాష్ట్రానికి నష్టం కలిగించడంలో గానీ కేసీఆర్ పాత్ర ఉందని రాష్ట్ర ప్రజలు నమ్ముత...
తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్లుగానే, ఆంధ్రప్రదేశ్లో పోలవరం పూర్తి చేస్తామని వ్యాఖ్యానించారు. ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి, గంగుల కమలాకర్ తదితరులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆం...
బీఆర్ఎస్( భారత రాష్ట్ర సమితి) ఏపీలోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు ఏపీలోని నేతలను తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. వారిలో.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు కూడా ఉన్నారు. నేటి సాయంత్రం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రావెల కిషోర...
తెలంగాణ కాంగ్రెస్లో మళ్లీ దూకుడు కనిపిస్తోంది. నిన్నటి వరకు నిర్లిప్తంగా, సీనియర్లు-జూనియర్లు అంటూ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు కనిపించిన హస్తం పార్టీ సోమవారం జోరుమీద కనిపించింది. సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టేందుకు రావాలని ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికి అక్కడ అడ్డుకున్నారు. ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ...
మనమంతా న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టాం. ఈ న్యూ ఇయర్ వేడుకల్లో నగర యువత ఆనందంగా జరుపుకుంటోంది. చాలా మంది మద్యం మత్తులో ఊగితూగారు. న్యూఇయర్ వేడుకల్లో ఈసారి ఒక్క మద్యానికే కాకుండా ఇంకా చాలా వస్తువులు రికార్డుస్థాయిలో అమ్ముడుపోయాయి. అందులో కండోమ్స్ ఒకటి. నిన్న ఒక్కరోజే స్విగ్గీ 2757 డ్యూరెక్స్ కండోమ్ ప్యాకెట్లు డెలివరీ చేసిందంట. ఈ మేరకు ఒక సరదా ట్వీట్ చేసింది డ్యూరెక్స్ కండోమ్ కంపెనీ. ఇప్పటి వరకు 275...
పెద్ద నోట్ల రద్దుపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. 2016 నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేశారు. ఈ నోట్ల రద్దును సవాల్ చేస్తూ 58 పిటిషన్లు దాఖలయ్యాయి. 2023 కొత్త సంవత్సరంలో ఫస్ట్ వర్కింగ్ రోజున కీలకమైన తీర్పు వెలువరించింది సుప్రీం ధర్మాసనం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఐదుగురు సభ్యులతో...
రాజస్థాన్లో సోమవారం తెల్లవారుజామును ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముంబై టెర్నినస్ – జోద్పుర్ సూర్యనగరి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురిగి గాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు. విషయం తెలియగానే ఘటనా ప్రాంతానికి అధికారులు చేరుకున్నారు. రైలులోని ప్రయాణీకులను బస్సులలో వారి వారి ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదం ఉదయం 3 గంటల 27 నిమి...
కేసీఆర్ ఏపీలో పవన్ కళ్యాణ్కు గండి కొడతారా? ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన భారత రాష్ట్ర సమితి(BRS) జాతీయ పార్టీగా మారడంతో ఇతర రాష్ట్రాలలో పార్టీ పటిష్టత, కార్యకలాపాలు, పోటీ తదితర అంశాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలుత సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వేగంగా అడుగులు వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పార్టీ అనుబంధ వ...
యమరథంతో బాబు, డీజీపీ కట్టడి చేయాలి: కొడాలి నాని, బీఆర్ఎస్పై ఏమన్నారంటే గుంటూరులో టీడీపీ సభ ప్రమాదంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు ప్రచార యావ కారణంగా నిన్న కందుకూరులో 8 మంది, ఇప్పుడు గుంటూరులో ముగ్గురు.. మొత్తం పదకొండు మంది చనిపోయారని మంత్రులు కొడాలి నాని సోమవారం నిప్పులు చెరిగారు. చంద్రబాబు యమరథంతో ప్రజలను చంపేస్తున్నాడన్నారు. ఆయన పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి అవుతున్నారన...
చంద్రబాబు సభ: ఎన్నారై ఉయ్యూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారా? టీడీపీ సభలో వారంలోపే మరో దుర్ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు సదాశివనగర్లోని వికాస్ హాస్టల్ గ్రౌండ్స్లో ఆదివారం నిర్వహించిన చీరల పంపిణీ, చంద్రన్న సంక్రాంతి కిట్ అందజేతలో తొక్కిసలాట చోటు చేసుకొని, ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. అంతకుముందు కందుకూరులో చంద్రబాబు సభలో ఎనిమిది మంది చనిపోయారు. ఈ దార...
తన ఫోన్ ని ప్రభుత్వాలు హ్యాక్ చేస్తున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. తన ఫోన్ హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలంటూ ఆపిల్ సంస్థ తనకు హెచ్చరించిందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఐ ఫోన్ ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ యాపిల్ సంస్థ తనకు పంపిన హెచ్చరికను ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. దీనికోసం పోలీసుల అనుమతులు కోరగా, నిరాకరించారు. పోలీసులు అనుమతులు నిరాకరించినప్పటికీ, సమస్యలపై ధర్న...
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఉద్యోగులు… విధులకు ఆలస్యంగా రావడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. ఇకపై ఉద్యోగులు విధులకు పదినిమిషాలు ఆలస్యమైనా వేతనాల్లో కోతలు విధించాలని నిర్ణయించింది. కార్యాలయాలకు ఖచ్చితమైన సమయానికి హాజరుకావాలని, పదినిమిషాల కంటే ఎక్కువ ఆలస్యమైతే జీతాల్లో కోతలు విధిస్తామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది...
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ పై వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి మోహనరంగా చనిపోయినప్పుడు దేవినేని నెహ్రూ .. దగ్గరే వున్నారని బొండా ఉమా పేర్కొన్నారు. రంగా హత్య జరిగినప్పుడు నెహ్రూ దొడ్డిలోనే కొడాలి నాని వున్నారని ఆరోపించారు. రంగా వర్ధంతిని ఏ సామాజికవర్గం నిర్వహించాలో డిసైడ్ చేయడానికి కొడాలి నాని ఎవరంటూ ప్రశ్నించారు బొండా ఉమా. దీనికి దేవినేని నెహ్రూ తనయుడ...
తెలంగాణ మంత్రి హరీష్ రావుపై బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శల వర్షం కురిపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను వృథా చేశారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను సర్పంచులకు తెలియకుండా డ్రా చేశారని ఈటెల రాజేందర్ విమర్శించారు. 12 వేల గ్రామాల్లో నిధులు లేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే అవి పట్టించుకోకుండా ఇతర పార్టీల మీద విమర్శ చేస్తున్నారని ఆయన అన్నారు. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వమని మీ మామను కన్విన...