పార్టీ ఫిరాయింపుల అంశంపై కాంగ్రెస్ పార్టీ కదం తొక్కింది. ఈ అంశంపై సీఎస్కు ఫిర్యాదు చేసేందుకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో బృందం ప్రయత్నించింది. అపాయింట్ మెంట్ లభించకపోవడంతో డీజీపీతో సమావేశం అయ్యారు. దీంతోపాటు నాగర్ కర్నూల్ పర్యటనలో జరిగిన దాడిని గురించి డీజీపీ అంజనీకుమార్కు వివరించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని.. తమ శ్రేణులపై దాడి చేసి, తిరిగి వారిపైనే కేసులు పెట్టారని ఫై...
టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి సినీ దర్శకుడు ఆర్జీవీ, ఏపీ సీఎం జగన్ లపై విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీ పై ఆర్జీవీ చేసిన కామెంట్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చిన ఆయన… జగన్ పై కూడా మండిపడ్డాడు. చంద్రబాబు, పవన్ భేటీతో… జగన్ కి బీపీ పెరిగింది అని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘ముందు ముందు.. బాహుబలులు చాలా మంది చంద్రబాబుని కలుస్తారు. అప్పుడు ఇంకా హార్ట్ ఎటాక్ [&hell...
టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి బీసీసీఐ అండగా నిలిచింది. పంత్… ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో ఆడలేకున్నా ఆయనకు పూర్తిగా.. 16 కోట్ల రూపాయల వేతనాన్ని, 5 కోట్ల సెంట్రల్ కాంట్రాక్ట్ సొమ్మును చెల్లించనుంది. పంత్ వైద్య ఖర్చులను భరించడమే గాక.. ఆయన కమర్షియల్ ప్రయోజనాల బాధ్యతను కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఢిల్లీ కేపిటల్స్ నుంచి ఆయనకు 16 కోట్ల వేత...
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులు చేస్తున్న ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసిందని పేర్కొన్న ఆయన ప్రభుత్వం వైఖరితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఇంకొందరు పుస్తెలు అమ్ముకున్న పరిస్థితి ఉందని అన్నారు. సర్పంచుల నిరసనకు సంఘీభావంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం...
ఏపీలో పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో జనసేన, బీజేపీ కూడా సర్కార్ను దుమ్మెత్తి పోస్తోంది. ఇటీవల చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. వారిద్దరూ కలువడంపై వైసీపీ శ్రేణులు, మంత్రులు కూడా స్పందించారు. పలు విధాలుగా కామెంట్ కూడా చేశారు. దీనిని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తప్పుపట్టారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ...
త్వరలో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ కంటే జేడీఎస్కు ఎంతో కీలకం. మొదటి రెండు పార్టీలు జాతీయ పార్టీలు. కాబట్టి ఆ పార్టీలు ఓడినా, గెలిచినా ప్రభావం తక్కువే! జేడీఎస్కు చావో రేవో తేల్చుకోవాల్సినవే. 1999లో పుట్టిన ఈ ప్రాంతీయ పార్టీ ఎప్పుడూ అధికారంలోకి రావాల్సిన మెజార్టీని దక్కించుకోలేదు. పార్టీ అధినేతలు దేవేగౌడ, కుమారస్వామి ముఖ్యమంత్రి స్థానాలలో కూర్చున్నప్పటికీ, తమ కంటే ఎక్కు...
ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్టణంపై దుమారం కొనసాగుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ చెబుతూనే ఉన్నారు. విశాఖపట్టణంలో పరిశ్రమలు విస్తరణ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను విశాఖపట్టణంలో ఇల్లు కట్టుకుంటానని, విశాఖ వాసుడిని అవుతానని అన్నారు. వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవె...
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యుహకర్త సునీల్ కనుగోలును సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. ఫేస్ బుక్ పేజీలో సీఎం కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా పెట్టిన పోస్టుల గురించి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని కోరగా, ఇవాళ సునీల్ వచ్చారు. వీడియో మార్పింగ్, పోస్టింగుల గురించి పలు ప్రశ్నలు వేశారు. విచారణలో ఆయన చెప్పిన సమాధానాలను రికార్డ్ కూడా చేశారు. కేసు విషయమై మళ్లీ పిలిస్తే కూడా రావాల...
తమ అక్రమాన్ని సక్రమమని చెప్పేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తాపత్రయ పడుతున్నారని ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు, కందుకూరులలో జరిగిన ప్రమాదాలు ప్రభుత్వ తప్పిదంగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వైయస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయి నాలుగు సంవత్సరాలైన సందర్భంగా కేక్ కట్ చేసి, వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తన సభలలో చంపిన వారిని ప...
ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత, జనాల్లోకి వెళ్లబోతుంది. తొలి బహిరంగ సభను ఈ నెల 18వ తేదీన నిర్వహించబోతుంది. ఖమ్మంలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ ప్రాంగణంలోనే భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. సభ వేదికపై ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు, కీలక నేతలతో కేసీఆర్ ఉంటారు. నిన్న (ఆదివారం) రోజున జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావ...
బ్రిటన్ ప్రధానమంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునక్కు 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో రిషి ఆ పదవిని చేపట్టారు. అయితే తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో రిషి సునక్తో పాటు 15మంది మంత్రులు గెలిచే అవకాశాలు లేవని వెల్లడైంది. ఇందులో ఉప ప్రధాని డొమినిక్ రాబ్ కూడా ఉన్నారు. బ్రిటిష్ సాధారణ ఎన్నికలు 2025 జనవరి 25వ తేదీ నాటిక...
పవన్ కళ్యాణ్ తప్పటడుగు, ముఖ్యమంత్రి కాలేరా? గెలుపు పట్టుదలతో పవన్ కళ్యాణ్ తప్పటడుగు వేశారా? ముఖ్యమంత్రి పదవిపై టీడీపీతో పంపకాల లెక్క పూర్తయిందా? జూనియర్ ఎన్టీఆర్కే ఛాన్స్ ఇవ్వని బాబు జనసేనానికి ఇస్తారా? అదే జరిగితే ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరా? బాబుకు దూరం జరిగితే నేడు కాకపోయినా రేపైనా భవిష్యత్తు ఉండేదా? పవన్ వెయిటింగ్ కాలం పెరిగిందా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో జన...
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సమయం చూసి కొందరు నేతలు పార్టీ ఛేంజ్ అవుతున్నారు. కొత్త పార్టీలో ప్రాధాన్యం, పదవులపై డిస్కస్ చేసి మరీ గోడ దూకెస్తున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి కీలకమైన నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గత కొన్నిరోజుల నుంచి పార్టీతో అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. అందుకు పలు కారణాలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారని ఊహాగానాలు వ...
ఐటీ ఉద్యోగ కల్పనలో బెంగళూరును తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దాటి వేసిందని మంత్రి కేటీ రామారావు అన్నారు. అయితే ఇక్కడ బెంగళూరును తక్కువ చేసి చూపించాలనేది తన ఉద్దేశ్యం కాదని, తాము అధికారంలోకి వచ్చాక అన్నింటా అభివృద్ధి దూసుకు వెళ్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో 5 మిలియన్ ఉద్యోగాలు ఉంటే, ఇందులో 1 మిలియన్ ఉద్యోగాలు కేవలం హైదరాబాద్, తెలంగాణ నుండే ఉన్నాయన్నారు. అంటే 20 శాతం హైదరాబాద్ నుండి ఉంద...
బీజేపీతో పవన్ విసిగిపోయి, బాబుతో చేయి కలిపారా? ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీకి పవన్ కళ్యాణ్ షాకిచ్చారా? జనసేనాని షరతులకు కమలం పార్టీ అంగీకరించలేదా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్న పవన్ ఆ ప్రయత్నాలు చేసి, విఫలమయ్యారా? ఇక బీజేపీతో కాదనే నిర్ణయానికి వచ్చేశారా? ఫైనల్గా మెజార్టీ ప్రతిపక్ష ఓటు చీలని పార్టీ దిశగా అడుగు వేశారా? ఆ లెక్కల తర్వాతే బాబును కలిసి, పొత్తుపై క్లారిటీ ఇచ్చారా? అలా అయి...