జియో టెలికం మార్కెట్లోకి ఎలా చొచ్చుకుపోయిందో గుర్తు తెచ్చుకోండి. డేటా, కాల్స్ అన్ లిమిటెడ్ గా ఉచితం. ఫ్రీగా సిమ్ తీసుకుని వాడుకోండి. ఈ విధమైన ఆఫర్లతో యూజర్లను సొంతం చేసుకుంది జియో. అలా ఏడాది పాటు అన్నీ ఉచితంగా ఇచ్చిన సంస్థ నెలవారీ చేసుకోవాల్సిన రీచార్జ్ ప్లాన్లను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) కూడా ఇదే బాటలో నడుస్తోంది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay kumar)పై పోలీసులు వేసిన బెయిల్ రద్దు పిటిషన్ ను హన్మకొండ కోర్టు కొట్టివేసింది. సంజయ్ కి బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోరగా.. విచారణకు సహకరించడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కానీ ప్రాసిక్యూషన్ వాదనలతో మేజిస్ట్రేట్ విభేదించారు. బెయిల్ రద్దుకు తగిన కారణాలు లేవని సంజయ్ తరఫు న్యాయవాది వాదించారు. ఇది కూడా చూడండి: Uppal Skywalk : మే ...
సమంత(samantha) ఏం చేసినా సంచలనమే. సోషల్ మీడియాలో అమ్మడు జస్ట్ అలా ఏదైనా పోస్ట్ చేస్తే.. క్షణాల్లో వైరల్గా మారుతుంది. అయితే ఈ బోల్డ్ బ్యూటీ చేసే పోస్ట్లు అప్పుడప్పుడు షాక్ ఇచ్చేలా ఉంటున్నాయి. యశోద సినిమా రిలీజ్ సమయంలో సమంత చేసిన ట్వీట్ మాత్రం.. ఇప్పటికీ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తునే ఉంది. ఇప్పుడు మరోసారి అలాంటి పోస్ట్ చేసి షాక్ ఇచ్చి.. ఫూల్స్ చేసినట్టే ఉంది వ్యవహారం.
పార్కు(park)లో సఫారీ వానంలో వెళుతున్న క్రమంలో పొదల వెనుక దాక్కున్న పులి(tiger)ని టూరిస్టులు ఫొటో తీయాలని కెమెరా బయటకు తీశారు. కానీ వారిని గుర్తించిన తర్వాత పులి పర్యాటకులపై ఎటాక్ చేసేందుకు ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనం ముందుకు తీసుకెళ్లి టూరిస్టులను కాపాడాడు. నెట్టింట చక్కర్లు కోడుతున్న ఈ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి.
సూపర్ స్టార్ మహేష్(mahesh babu) సినిమా ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారం మొదలైంది. ఆ ప్రచారాలు మరింత ఊపందుకోవడంతో నిర్మాతలు రంగంలోకి దిగారు. నిర్మాత నాగవంశీ(Producer naga vamsi) ఈ క్రమంలో వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.
లేఖ దాచడంపై అడిగితే రాజశేఖర్ రెడ్డి చెప్పిన జవాబు హాస్యాస్పదం. డ్రైవర్ ప్రసాద్ మంచోడు, అతడి గురించి వివేకా లేఖ రాశారని తెలిస్తే ప్రసాద్ పై దాడి చేస్తారనే లేఖ దాచినట్టు రాజశేఖర్ రెడ్డి నాకు చెప్పాడు. మీ నాన్న కంటే డ్రైవర్ ప్రసాద్ నే నమ్ముతారా? ఆ లేఖపై సీబీఐ ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదని అవినాశ్ రెడ్డి సందేహం వ్యక్తం చేశాడు.
ప్రభుత్వ పదవి ఏదో ఒకటి పొందాలి కాబట్టి మున్సిపల్ కౌన్సిలర్ పదవిని త్యజించారు. టీచర్ గా కొనసాగేందుకు నిర్ణయించుకున్న ఆమె మదనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయిన ఆమె ఇప్పుడు పాఠశాలలో ప్రశాంతంగా విద్యార్థులకు బోధన చేస్తున్నారు.
తెలంగాణ(telangana)లో రైతుల(farmers)కు షాకింగ్ న్యూస్ తగిలింది. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రులు కేటీఆర్(KTR), హరిశ్ రావు, ఎర్రబెల్లి చెబుతున్నారు. కానీ అమల్లో మాత్రం అది జరగడం లేదు. వ్యవసాయ శాఖ(agriculture department) రైతులకు ఒక్కసారి మాత్రమే సాయం అందిస్తామని, రెండోసారి నష్టపోయిన రైతులకు ఇవ్వలేమని చెబుతున్నారు. దీంతో రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో బన్నీ, ఎన్టీఆర్ ఇద్దరి మధ్య జరిగే.. కన్వర్జేషన్ భలే ఫన్నీగా ఉంటది. ఇద్దరు బావ, బావ అంటూ సరదాగా చాట్ చేస్తుంటారు. బన్నీ బర్త్ డ సందర్భంగా.. పార్టీ లేదా పుష్ప? అని అడిగాడు ఎన్టీఆర్. ఇది చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. అలాంటిది ఇద్దరు నిజంగానే కలిస్తే మామూలుగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టమే. ఇప్పుడే జరిగిందని అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు.
సమంత(Samantha) ఆరోగ్యం మళ్లీ చెడిందా? ఆమె మళ్లీ అనారోగ్య సమస్యలతో బాధపడుతోందా? ఆమెకు ఏమైంది? ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో ఇదే చర్చ జరుగుతోంది.
టీడీపీ నేత చంద్రబాబు నాయడి(Chandrababu naidu)పై అధికార వైసీపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సత్తెనపల్లె సభ గురించి తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రంలో గుడ్డు తిని మరణించిన చిన్నారి విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం అందజేస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC) జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరగనున్న తమ తదుపరి మ్యాచ్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగిలిన IPL 2023 మ్యాచుల నుంచి తప్పుకున్నాడు. DCతో జరిగిన SRH మునుపటి గేమ్లో సుందర్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. హామ్ స్ట్రింగ్ గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ IPL 2023 నుంచి తప్పుకున్నాడని సన్రైజర్స్ హైదరాబాద్ తమ సోషల్ మీడియా...
మా నాయకుడు కేసీఆర్ కు ఇంకా 70 ఏళ్లు కూడా నిండలేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 80 ఏళ్లు. ఆయన మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి అలాంటప్పుు మా నాయకుడు కేసీఆర్ ఎందుకు రిటైర్ కావాలని
కేటీఆర్ ప్రశ్నించారు.