ప్రముఖ దర్శకుడు రవిబాబు, నటి పూర్ణ నటించిన 'అసలు' మూవీ ట్రైలర్(asalu movie trailer) విడుదలైంది. ఓ ప్రొఫేసర్ ను ఎందుకు చంపావ్ అనే డైలాగ్ తో కొనసాగుతున్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
మూడు రోజులు వరుస సెలవులు కావడంతో తిరుమల (Tirumala) కొండకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో నేడు కూడా విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. ఉద్యోగులు(employees), ఇంటర్ పరీక్షలు పూర్తయిన విద్యార్థులతో తిరుమల క్షేత్రం కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ బాగా పెరిగిపోవడంతో స్వామివారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. సర్వదర్శన క్యూలైన్ శిలాతోరణం అవతలి వరకు ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL)లో సీఎస్కే రెండో మ్యాచ్ ముంబయి ఇండియన్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్తో సచిన్ (Sachin) తనయుడు అర్జున్ ఐపీఎల్ - 16 లో అరంగేట్రం ఇస్తాడని తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో తమ తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది. అయితే ఇప్పడు తమ రెండో మ్యాచైన కీలక పోరుకు సిద్దమైంది.నేడు(శనివారం) వాంఖడే(Vankhade) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తో తలపడనుంది.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం(Anantapur) జిల్లాలో 15 అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్ (REE) నిక్షేపాలను హైదరాబాద్కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(NGRI) కనుగొంది. వాటిని సెల్ఫోన్లు, టెలివిజన్లు, కంప్యూటర్లు, ఆటోమొబైల్స్ వంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలలో ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. దీంతో ఆయా ఖనిజ ప్రాంతాలపై ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు(TSPSC leakage case)లో మరో ఇద్దరిని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) శుక్రవారం అరెస్ట్ చేసింది. వారిద్దరిని లౌకిక్, సుష్మితగా గుర్తించారు. లౌకిక్ సాయి తన భార్య సుష్మిత కోసం ప్రధాన అనుమానితుడైన ప్రవీణ్ నుంచి DAO పరీక్ష ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశాడు. సిట్ విచారణలో గతంలో అరెస్టయిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు(police) వారిని అరెస్టు చేశారు.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతోపాటు ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (Cricketer David Warner) సైతం బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పారు. ‘బిగ్ షౌటౌట్.. బిగ్ మ్యాన్ అల్లు అర్జున్.. హ్యపీ బర్త్ డే మేట్’ అంటూ.. బన్నీకి వార్నర్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన వార్నర్.. పుష్ప-2 కోసం ఆసక్తిగా ఎదురు ...
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ(PM MODI) విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కొంతమంది అభివృద్ధి పనులకు భయపడుతున్నారని...వారికి దేశ, సమాజ సంక్షేమంతో సంబంధం లేదని ఎద్దేవా చేశారు. కానీ వారికి తమ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటారని గుర్తు చేశారు. అలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు.
ప్రకృతి వైద్యానికి తెలంగాణ అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి హారీశ్రావు (Minister Harish Rao) అన్నారు. ప్రకృతి వైద్యానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచేలా సీఎం కేసీఆర్ (CM KCR) కృషి చేశారని హారీశ్రావు తెలిపారు .సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా పనిచేస్తున్నదని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు శనివారం హైదరాబాద్(hyderabad) వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) కార్యక్రమానికి సీఎం కేసీఆర్(cm kcr) ఐదోసారి హాజరుకాలేదు. బేగంపేట విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ను పంపారు. దీంతో ఈ అంశంపై నెటిజన్లు కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ద విమానంలో ప్రయాణించారు. అస్సాం పర్యటనలో ఉన్న ఆమె తేజ్ పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్(TejpurAir Force Station) లో యుద్ద విమానంలో విహరించారు. సుఖోయ్(Sukhoi) లో విహరించిన రెండవ మహిళా రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. 2009 లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ (Pratibha Patil) తొలిసారి ఈ విమానంలో ప్రయాణించారు.
ఈమధ్య కాలంలో చాలా మందిని గుండె సమస్యలు(Heart Problems) వేధిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్(Heart Attack) బారిన పడుతున్నవారు పెరుగుతున్నారు. కరోనా(Corona) తర్వాత గుండె పనితీరులో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏడాది కాలంలోనే హార్ట్ ఎటాక్ కేసులు యువత(Youth)లో అధికంగా పెరిగాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివశించేవారికి ఈ ముప్పు అధికంగా ఉందని ఆరోగ...
ఇండియా(india)లో మళ్లీ కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తుంది. క్రమ క్రమంలో కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో గత 24 గంటల్లో కొత్తగా 6,155 కరోనా కేసులు(covid update) నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా 5.63 శాతానికి పెరిగింది.
ప్రముఖ తమిళ సినీ హీరో విశాల్ (heroVishal) కు మద్రాస్ హైకోర్టు (Madras High Court) షాకిచ్చింది. రూ. 15 కోట్ల రూపాయలు శాశ్వత ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) చేయాలని ఆదేశిస్తూ కోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. అలా చేయని పక్షంలో తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీలో తెరకెక్కే సినిమాలు రిలీజ్(Movies released) కాకుండ నిషేధం విధించింది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Prod...