• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Bomb threat to Delhi school: ఢిల్లీ స్కూల్‌కు బాంబు బెదిరింపు

ఢిల్లీలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు స్క్వాడ్ వచ్చి తనిఖీలు నిర్వహించగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు.

April 12, 2023 / 02:09 PM IST

Andole : సమాజంలో జర్నలిస్టుల పాత్ర మరువలేం : మంత్రి హరీశ్ రావు

తెలంగాణ (Telangana) ఉద్యమంలో జర్నలిస్టుల (Journalists) పాత్ర మరువలేదని అని మంత్రి హారీశ్‌రావు (Minister Harish Rao) తెలిపారు. సమాజ హితం కోసం కృషిచేసే వృత్తి జర్నలిజమని అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 12 వేల అక్రిడేటెడ్‌ జర్నలిస్టులు (Accredited Journalists) ఉంటే, తెలంగాణలో 21,295 అక్రిడేషన్లు ఉన్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ (CM KCR) ప్రత్యేకంగా జర్నలిస్టుల సంక్షేమ నిధికి...

April 12, 2023 / 02:03 PM IST

Fire accident : బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం

ఖమ్మం జిల్లా(Khammam District) కారేపల్లి మండలం చీమలపాడు (Cimalapadu) గ్రామంలో విషాదం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ (BRS party) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం (atmiya sam meḷanam) లో బాణాసంచా(fireworks) తేల్చడంతో నిప్పురవ్వలు పూరి గుడిసె పై పడి దగ్దమైంది. మంటల వల్ల గుడిసెలోని గ్యాస్ సిలిండర్ (Gas cylinder)పేలి ఒకరు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

April 12, 2023 / 01:41 PM IST

BJP, BRS నాటకాలు.. 18న ఇందిరాపార్క్ వద్ద ధర్నా: మల్లు రవి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఉపాద్యక్షుడు మల్లు రవి అన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై 18న దీక్ష చేపడుతామని తెలిపారు.

April 12, 2023 / 01:25 PM IST

Tirupati : ఎలక్ట్రికల్ సేఫ్టీ వర్క్ షాప్‌ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి (Tirupati) లో ఎలక్ట్రికల్ సేఫ్టీ వర్క్ షాప్‌ను మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy) రామచంద్రారెడ్డి ప్రారంభించారు.ఎలక్ట్రికల్ సేఫ్టీ (Electrical Safety) చాలా ముఖ్యమ‌ని, చిన్న అలసత్వం కూడా అత్యంత ప్రమాదకరమనిపెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ శాఖ (Electricity Department) ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంద‌ని. ఆర్థిక అభివృద్ధికి విద్యుత్ శాఖ చాలా ముఖ్యమని ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్...

April 12, 2023 / 12:37 PM IST

DPT స్కీం ఉండేది.. బాబును ‘ముసలాయన’ అంటూ, అదే గొప్ప సెల్ఫీ అంటోన్న జగన్

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబును ముసలాయన అని జగన్ సంభోదించారు.

April 12, 2023 / 01:02 PM IST

Vandhe Bharat:రాజస్థాన్​ లో తొలి వందేభారత్​ ట్రైన్.. ప్రారంభించనున్న ప్రధాని

రాజస్థాన్‌లో ప్రధాని మోడీ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును బుధవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి.

April 12, 2023 / 12:20 PM IST

Balineni Srinivasa Reddyని అవమానించిన సీఎం జగన్

సీఎం జగన్ పర్యటనలో మాజీమంత్రి, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అవమానం జరిగింది.

April 12, 2023 / 12:09 PM IST

Vangalapudi Anitha : మళ్లీ జగనే సీఎం కావాలి: నోరు జారిన వంగలపూడి అనిత..!

Vangalapudi Anitha : టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత నోరు జారారు. టీడీపీ నేత అయ్యి ఉండి... జగన్ మళ్లీ సీఎం కావాలంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆమె నోరు జారడాన్ని వైసీపీ నేతలు తమను అనుకూలంగా చేసుకోవడం గమనార్హం.

April 12, 2023 / 12:08 PM IST

Agriculture College : సిరిసిల్ల లో వ్యవసాయ కళాశాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల జిల్లా (Sirisilla District) తంగళ్లపల్లి మండలం జిల్లెల సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల (College of Agriculture) నూతన భవన సముదాయాలను మంత్రులు కేటీఆర్ (Minister ktr), నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు.అనంతరం కొత్త భవనలను మంత్రులను పరిశీలించారు. తంగళ్లపల్లి(Tangallapally) మండలంలోని జిల్లెల్ల శివారులో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 69.50 కోట్లతో సకల వసతులతో ప్రత్యేక భవనాన్ని నిర్మించ...

April 12, 2023 / 12:03 PM IST

Keshub Mahindra: దేశంలోనే వృద్ధ బిలియనీర్ .. మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్ కన్నుమూత

మహీంద్రా & మహీంద్రా మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా, బుధవారం కన్నుమూశారు. 99 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. అతను ఇటీవల విడుదల చేసిన ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2023లో భారతదేశంలోని 16 కొత్త బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు.

April 12, 2023 / 11:59 AM IST

K.Jana Reddy:కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి గుండె పోటు

కాంగ్రెస్(Congress) సీనియర్ లీడర్, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి(K.Jana Reddy) గుండె పోటు బారిన పడ్డారు. తెల్లవారు జామున ఛాతీలో నొప్పి రావడం తో వెంటనే జానారెడ్డిని కుటుంబ సభ్యులు సోమాజిగూడ యశోదా ఆసుపత్రి కి తరలించారు.

April 12, 2023 / 11:31 AM IST

Prabhas పెళ్లిలో ట్విస్ట్.. ఆ అమ్మాయే కావాలంటోన్న తల్లి.. ఎందుకంటే.?

ప్రభాస్‌కు కుజ దోషం ఉందట. పెళ్లి చేసుకునే అమ్మాయికి కూడా కుజ దోషం ఉండాలట. అలా అయితే పెళ్లికి ఓకే అని ప్రభాస్ తల్లి గట్టిగా పట్టుకొని ఉన్నారు. అందుకే డార్లింగ్ పెళ్లి లేట్ అవుతూ వస్తోంది.

April 12, 2023 / 11:30 AM IST

CM Jagan : జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో బీసీ కుల గణనకు త్వరలో కమిటీ

జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి త్వరలోనే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ నేతృత్వంలో ఈ కమిటీని ప్రకటించనుంది.

April 12, 2023 / 11:15 AM IST

Corona కేసులు మళ్లీ పెరిగాయ్.. కొత్తగా ఎన్ని కేసులంటే

కరోనా వైరస్ మళ్లీ హడలెత్తిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 7830 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేలకు చేరింది.

April 12, 2023 / 11:03 AM IST