చిన్నపాటి విషయానికే రెండు కుటుంబాలు పిడిగుద్దులను కురిపించుకున్నాయి. ఢిస్నీ వరల్డ్ లో ఫొటో దిగేందుకు ప్రయత్నించిన ఓ ఫ్యామిలీపై మరో ఫ్యామిలీ దాడిచేసింది.
మృగశిర కార్తీక మాసం ప్రారంభం రోజున ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించనున్నట్లుగా మంత్రి తలసాని (Minister Talasani) తెలిపారు. కాగా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొర్రమీను చేపను తెలంగాణ రాష్ట్ర చేపగా ప్రభుత్వం గుర్తించింది.
బేబమ్మ కృతి శెట్టి మారిపోయిందా? అంటే ఔననే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. కృతి అంతకు ముందులా లేదు.. చాలా గ్లామర్గా కనిపిస్తోంది.. అమ్మడి ఫేస్లో చాలా మార్పులు వచ్చాయి.. కృతి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో బేబమ్మకు మండిపోయింది. మరి కృతి ఏం చెబుతోంది.
తాత్కాలికంగా అద్దె లేదా లీజు ప్రాతిపదికన ఐదంతస్తుల భవనాన్ని తీసుకున్నారని సమాచారం. మొదటి అంతస్తులో పార్టీ కార్యకర్తలతో సమావేశ మందిరం, రెండు, మూడు అంతస్తుల్లో పరిపాలన విభాగం, ఐదో అంతస్తులో పార్టీ అధ్యక్షుడి కార్యాలయం ఏర్పాటుచేశారు.
సంక్రాంతికి వీరసింహా రెడ్డిగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసిన బాలయ్య.. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 108 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. దసరా టార్గెట్గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం సీనియర్ బ్యూటీ తమన్నాను ఐటెం సాంగ్ కోసం అనుకుంటున్నారట. అందుకు మిల్కీ బ్యూటీ భారీగా డిమాండ్ చేస్తోందట.
ఎందుకో అక్కినేని మూడో తరం హీరోలు ప్రస్తుతం బ్యాడ్ టైం ఫేజ్ చేస్తున్నారు. కొడుకులే కాదు తండ్రి కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. నాగార్జునతో పాటు నాగ చైతన్య, అఖిల్ బాక్సాఫీస్ రేసులో వెనకబడిపోయారు. ఈ మధ్య కాలంలో అక్కినేని హీరోలు ఇచ్చిన నష్టం ఇంకెవరు ఇవ్వలేదని అంటున్నారు. దీంతో నాగార్జున మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.
అమెరికాలో భారత సంతతి యువతి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల ఈ యువతి అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. తీరా శవమై కనిపించింది. ఆమె ఓ తెలుగు అమ్మాయి కావడం గమనార్హం.
భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన నీతోడు కావాలి సినిమా ద్వారా చార్మి కౌర్ తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. 2002, మార్చి 28న విడుదలైన ఈ సినిమాలో అర్జున్ సర్జా హీరోగా నటించారు. తొలి సినిమా ప్లాప్ కావడం, తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా చార్మికి గుర్తింపు రాలేదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తీసిన శ్రీ ఆంజనేయంతో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది.
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్ నుంచి 7వ పార్ట్ కు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 60 ఏళ్ల టామ్ క్రూజ్ ఇందులో అద్భుతమైన స్టంట్స్ చేశాడు.
తనను సీఎంగా నియమించకపోవడంపై డీకే గురువారం స్పందించారు. ‘సీఎం ఎంపిక అంశం మొదటి నుంచి అధిష్టానానికే వదిలేశాం. వారు ఆ మేరకే నిర్ణయం తీసుకున్నారు. నేను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే.