Kasu Mahesh Reddy : వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పల్నాడులో దీక్ష చేపట్టారు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు టోల్ గెట్ వద్ద గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దీక్షకు దిగారు. పిడుగురాళ్ల బైపాస్ రోడ్ నిర్మాణంలో కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు.
దసరా మూవీ హిట్తో హీరో నాని జోష్ మీద ఉన్నాడు. తన రెమ్యునరేషన్ మరోసారి పెంచేశాడు. దసరా హిట్ అవడంతో రూ.16 కోట్ల వరకు తీసుకున్నాడట. తదుపరి మూవీకి రూ.20 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నాడట.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సుఖేశ్ చంద్రశేఖర్ చాట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇద్దరూ ఇంగ్లీష్లో తెలుగు పదాలను టైప్ చేసి కనిపించాయి. దీంతో మరోసారి లిక్కర్ స్కామ్ చర్చకు వచ్చింది.
Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర... అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. కాగా... లోకేష్ పాదయాత్రలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఆ కుటుంబాలకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.
ఏఐసీసీ (AICC) కార్యక్రమాల అమలు కమీటీ చైర్మెన్ మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) కి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీస్ పంపింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారని, కేవలం గంట లోపు తన వివరణ ఇవ్వాలని టీపీసీసీ (TPCC) క్రమశిక్షణ కమిటీ సూచించింది. ఇదిలా ఉంటే మరో వైపు మహేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు (Congress leaders) బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ (Telangana) ఉద్యమంలో జర్నలిస్టుల (Journalists) పాత్ర మరువలేదని అని మంత్రి హారీశ్రావు (Minister Harish Rao) తెలిపారు. సమాజ హితం కోసం కృషిచేసే వృత్తి జర్నలిజమని అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 12 వేల అక్రిడేటెడ్ జర్నలిస్టులు (Accredited Journalists) ఉంటే, తెలంగాణలో 21,295 అక్రిడేషన్లు ఉన్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ (CM KCR) ప్రత్యేకంగా జర్నలిస్టుల సంక్షేమ నిధికి...
ఖమ్మం జిల్లా(Khammam District) కారేపల్లి మండలం చీమలపాడు (Cimalapadu) గ్రామంలో విషాదం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ (BRS party) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం (atmiya sam meḷanam) లో బాణాసంచా(fireworks) తేల్చడంతో నిప్పురవ్వలు పూరి గుడిసె పై పడి దగ్దమైంది. మంటల వల్ల గుడిసెలోని గ్యాస్ సిలిండర్ (Gas cylinder)పేలి ఒకరు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఉపాద్యక్షుడు మల్లు రవి అన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్పై 18న దీక్ష చేపడుతామని తెలిపారు.
తిరుపతి (Tirupati) లో ఎలక్ట్రికల్ సేఫ్టీ వర్క్ షాప్ను మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy) రామచంద్రారెడ్డి ప్రారంభించారు.ఎలక్ట్రికల్ సేఫ్టీ (Electrical Safety) చాలా ముఖ్యమని, చిన్న అలసత్వం కూడా అత్యంత ప్రమాదకరమనిపెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ శాఖ (Electricity Department) ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందని. ఆర్థిక అభివృద్ధికి విద్యుత్ శాఖ చాలా ముఖ్యమని ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్...