కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపుతానని బెదిరించి, భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసిన జయేష్ పుజారాను నాగ్పూర్ పోలీసులు విచారిస్తున్నారు. అతనిపై యూఏపీఏ చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు.
Rajasthan : భర్త మీద ఏ భార్యకైనా ప్రేమ ఉంటుంది. భర్త ప్రాణాలతో ఉండాలని చాలా మంది పూజలు లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే.. ఓ మహిళ మాత్రం భర్త ప్రాణాల కోసం తన ప్రాణాలను అడ్డు వేసింది. మొసలి నోటికి ఆహారంగా దొరికిన భర్తను కాపాడుకోవడానికి ఏకంగా పోరాటం చేసింది.
టీడీపీ (TDP) నేత నారా లోకేష్ యువగళం (Yuvagaḷam) పాదయాత్రలో దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి(YS Rajasekhar Reddy)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాల్లో ఓ లక్ష్మణ రేఖ ఉంటుంది. దాన్ని ఎవరూ దాటకూడదు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రులు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) లు దీన్ని ఆచరించి చూపారని ఆయన తెలిపారు
జగిత్యాల జిల్లా ఇటిక్యాల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తోటి మహిళా సిబ్బందితో తప్పుగా ప్రవర్తించాడు. కొలిగ్స్ వీడియో తీసి కలెక్టర్, డీఈవోకు పంపించారు. దీంతో అతనిని సస్పెండ్ చేశారు.
రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(Panjab National Bank) సమీపం వద్ద యాచకురాలు దారుణ హత్యకు గురైంది. ఫుట్ పాత్ పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి బండ రాయితో హత్య చేశారు. యాచకురాలి(Begger) పక్కనే భర్త కూడా ఉండటం గమనార్హం.
మహమ్మారి కరోనా వైరస్ (Corona Virus) మళ్లీ తీవ్రంగా దాడి చేస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఐదో వేవ్ (Fifth Wave) వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే రోజురోజుకు పాజిటివ్ కేసులు (Positive Cases) పెరుగుతున్నాయి. ఒక్క రోజే పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మళ్లీ కరోనా (Covid-19) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేసుల వ్యాప్తి పెరగడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన...
పిల్లలు తినే చాక్లెట్లు, లాలీ పాప్ లను కలుషిత నీటితో, ప్రమాదకర కెమికల్స్ తో తయారు చేసి మార్కెట్ లో అమ్మేస్తున్నారు. హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. అత్తాపూర్ లో నాసిరకం చాక్లెట్ల తయారీ దందా బయటపడింది.
బుద్ధ పూర్ణిమ ప్రాజేక్ట్ (Buddha Purnima Project) పరిధిలోని అన్ని పార్కులు, రెస్టారెంట్లను ఈ నెల 14న మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ అథారిటీ (HMDA) ఒక ప్రకటలో తెలిపింది. కొత్త సచివాలయ సమీపంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar statue) శుక్రవారం సీఎం కేసీఆర్ (CM KCR) ఆవిష్కరించునున్నారు. ఈ సందర్బంగా ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్...
హైదరాబాద్ (Hyderabad) షేక్ పేట్లో తీవ్ర విషాదం జరిగింది. పారామౌంట్ కాలనీ (Paramount Colony)లో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతిచెందారు. వాటర్ సంప్ క్లీన్ (Clean the water sump) చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ(BJP) రెండో జాబితాను విడుదల చేసింది. 23 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదలైంది. ఇందులోనూ మాజీ సీఎం జగదీష్ షెట్టర్(Jagadish Shettar)పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించలేదు.
నేపాల్లోని బాగ్మతి ప్రావిన్స్(Bagmati Province)లోని మారుమూల ప్రాంతంలో కారు లోయలో పడటంతో నలుగురు భారతీయులు మరణించారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (United Andhra Pradesh) చివరి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా సోదరుడు టీడీపీ(TDP)లో చేరిన తరువాత ఇంటికి కూడా వెళ్లలేదని. గెస్ట్ హౌస్ లో ఉంటున్నాను ఆయన అన్నారు. మాది ఉమ్మడి కుటుంబం అని తమ్ముడు నిర్ణయాలు ఆయన వ్యక్తిగతం. నా నిర్ణయాలపై ఎవరి ప్రభావం లేదు. బీజేపీ (BJP) అధిష్టానం నిర్ణయమే, తన నిర్ణయమని కిరణ్ కుమార్ వెల్లడించారు.
మొత్తం కలిపి మృతుల కుటుంబాలకు రూ.19 లక్షలు, గాయపడిన వారికి రూ.5.50 లక్షలు పరిహారంగా అందనుంది. కాగా ఈ ప్రమాదంతో బీఆర్ఎస్ శ్రేణులు దిగ్భ్రాంతిలో మునిగారు. ఈ దుర్ఘటనతో ఖమ్మం జిల్లాలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తున్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నేడు ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ఈ సందర్భంలో ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.