గత ప్రభుత్వాల కాలంలో ధాన్యం కొనుగోలు జరగలేదని, కేసీఆర్ సీఎం అయ్యాకే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతుల కోసం మాత్రమే సీఎం వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీమ పర్విన్ అనే దివ్యంగురాలి పెన్షన్ తొలగించింది. వారి ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని కారణంగా చూపించారు. జగన్ సర్కార్ తీరును చంద్రబాబు తప్పుపట్టారు.
పలు కేసుల్లో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్(Sukesh chandrasekhar).. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)తో వాట్సాప్ చాట్స్ ఇటీవల వెలుగులోకి వచ్చాయి. అయితే వాటితో తనకు సంబంధం లేదని కవిత అన్నారు. అసలు సుకేష్ తో తనకు పరిచయం కూడా లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఆ వాట్సాప్ చాట్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని పలు పార్టీలు కోరుతున్నాయి.
కామెడీ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్(Save the Tigers) ట్రైలర్ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్లో అభినవ్ గోమతం, ప్రియదర్శి, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేశారు. సేవ్ ది టైగర్స్ ఏప్రిల్ 27న డిస్నీ + హాట్స్టార్(disney plus hot star)లో విడుదల కానుంది. ప్రదీప్ అద్వైతం రాసిన ఈ వెబ్ సిరీస్కి తేజ కాకుమాను దర్శకత్వం వహిస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీకి బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. టికెట్ రానీ నేతలు వరసగా రాజీనామాలు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి ఈ రోజు రాజీనామా చేశారు.
రెండు నెలల క్రితం జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ తనయుడు అసద్, మరో నిందితుడు గులామ్ లు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.
ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. సికింద్రాబాద్లోని రైల్వే కళారంగ్ (Railway Kalarang) వేదిక ద్వారా..వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 248 మంది యువతీ యువకులకు నియామక పత్రాను ఆయన అందేశారు. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి రిఫరెన్సులు, ర...
స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) తన ఫ్యామిలీతో కలిసి మళ్లీ ఫారెన్ టూర్ వెళ్లారు. ఈ క్రమంలో ప్యారిస్ వీధుల్లో తన కుమార్తెతో కలిసి ఎంజాయ్ చేస్తున్న చిత్రాలతోపాటు ఇంకొన్ని ఫొటోలను తన ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు.
ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరంగా చేయాలని భావించడం లేదు’ అని ప్రకటించాడు. ఈ ప్రకటనతో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పై యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీకి ఏలేటి మహేశ్వర్రెడ్డి (Eleti Maheshwar Reddy) గుడ్బై చెప్పారు. ఆయన తన రాజీనామ లేేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna Kharge) కు పంపారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉండగా, బీజేపీ (BJP) నేతలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
హీరో రాఘవ లారెన్స్(Raghava Lawrence) మరోసారి మంచి మనసుని చాటుకుని వార్తల్లో నిలిచారు. 150 మంది చిన్నారులను దత్తత తీసుకుని వారి చదువుకు పూర్తిగా సహకారం అందిస్తానని ఇటీవల ప్రకటించాడు. ఈ మేరకు తాను యాక్ట్ చేసిన రుద్రుడు మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమంలో భాగంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇది తెలిసిన అభిమానులతోపాటు పలువురు సెలబ్రీటీలు రాఘవ చేసిన పనికి మెచ్చుకుంటున్నారు.
తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీశ్తోపాటు సీఎం కేసీఆర్, పార్టీ గురించి తీవ్ర విమర్శలు చేశారు.
టీడీపీ (TDP) యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం (Yuvagaḷam) పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో విజయవంతంగా పూర్తయింది. ఈ రోజు యాత్ర కర్నూలు జిల్లా(Kurnool District)లోకి ప్రవేశించింది. డి.రంగాపురం వద్ద డోన్ నియోజకవర్గం(Don Constituency) లో యాత్ర అడుగుపెటింది.మొత్తం 24 రోజుల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా(Anantapur District) లో లోకేష్ పాదయాత్ర కొనసాగింది.
కొడాలి నానిపై నందమూరి రామకృష్ణ మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి వంశమనే సంగతి గుర్తు పెట్టుకోవాలని సూచించారు. నిమ్మకూరులో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రామకృష్ణ హాజరయ్యారు.
అగ్రత్రయం మాధవన్(Madhavan), సిద్ధార్థ్(Siddharth), నయనతార(Nayanthara) జంటగా నటిస్తున్న చిత్రం 'టెస్ట్(test). ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇది క్రికెట్ నేపథ్యంలో ఉండబోతుంది. మాధవన్, సిద్ధార్థ్ 17 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ కోసం మళ్లీ కలిసి చేయడం విశేషం. ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఫ్యా...