ప్రముఖ బాలీవుడ్ సింగర్ యో యో హనీ సింగ్(Honey Singh), హీరోయిన్ నుష్రత్ భరుచ్చా(Nushrat Bharucha) చేతులు పట్టుకుని చెట్టాపట్టాలేసుకున్న వీడియో(video) ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసిన పలువురు వీరు డేటింగ్లో ఉన్నారని అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ(Alur Constituency) మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి(EX MLA Neeraja Reddy) దుర్మరణం చెందారు. కారు టైరు పేలిన ఘటనలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు.
యంగ్ బ్యూటీ శ్రీలీల(sreeleela) హైదరాబాద్లోని ఏయస్ రావ్ నగర్లో(as rao nagar) ప్రత్యక్షమైంది. ఓ ప్రముఖ సంస్థ జ్యూయలరీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైంది. దీంతో అభిమానులు షోరూం దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కేసీఆర్ ఫ్యామిలీ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్(kcr) పలు రకాల ప్లాన్స్ అమలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. తాజాగా విశాఖ ప్లాంట్ విషయంలో కూడా అదే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కూడా సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని ప్రజలను తప్పుదొవ పట్టించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
జూదం ఇది చాలా మందికి నియంత్రించలేని వ్యసనంగా ఉంటుంది. దీని బారిన పడిన వారు అంత ఈజీగా తప్పించుకోలేరు. ఇది ఒక రుగ్మత మాదిరిగా తయారై మనుషులను ఆర్థికంగా నాశనం చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్(hyderabad)కు చెందిన ఓ వ్యక్తి సైతం క్రెకిట్ బెట్టింగ్(cricket betting) బారిన పడి రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
సచిన్ టెండూల్కర్ కుమారుడు.. అర్జున్ టెండూల్కర్(arjun tendulkar) IPL 2023లో ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్-కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై తరఫున ఎంపికయ్యాడు. అయితే రోహిత్ శర్మకు కడుపునొప్పి రావడంతో జట్టుకు దూరమైన క్రమంలో అర్జున్ ఎంపికైనట్లు తెలిసింది.
నిమ్మకాయలో అనేక సహజ గుణాలు ఉన్నాయి. ఇది విటమిన్ సి, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాల నిధి. నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేసవిలో ప్రతిరోజూ నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరానికి సంబంధించిన అనేక సమస్యలు నయమవుతాయి.
నేడు ముంబయి ఇండియన్స్(Mumbai Indians) టీమ్తో కోల్కతా నైట్ రైడర్స్(Kolkata night Riders) తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ(Rohit Sharma) దూరమయ్యాడు. మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యాడు.
ఫేక్ డాక్యుమెంట్లతో వృద్ధదంపతులను మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారికి న్యాయం జరిగేలా చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలోని రంగశాయపేట(rangashaipet warangal)లో ఇటీవల చోటుచేసుకుంది.
కరీంనగర్ జిల్లా(Karimnagar)లోని చెర్లబూట్కూర్ లో సభా వేదిక(Stage) కూలడంతో మంత్రి గంగుల కమలాకర్ సహా ఇతర నేతలు ఉన్న ఫళంగా కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి కమలాకర్ సురక్షితంగా బయటపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి.
ఫిట్నెస్ను కాపాడుకోవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. కానీ... దానికి చాలా మందికి సమయం దొరకకపోవచ్చు. అంతేకాదు..ఫిట్నెస్ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. రోజంతా దాని కోసం మీ సమయాన్ని వృథా చేయాల్సిన అవసరం లేదు. ఫిట్నెస్ కోసం ప్రతిరోజూ ఐదు నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది.