ట్రిపుల్ ఆర్ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్తో కలిసి 'గేమ్ ఛేంజర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan). ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే మధ్యలో ఇండియన్2 ఎంట్రీ ఇవ్వడంతో.. కాస్త డిలే అవుతూ వస్తోంది. రీసెంట్గానే ఈ నెలలో జరగాల్సిన ఇండియన్2 షెడ్యూల్ కంప్లీట్ చేశాడు శంకర్. దాంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ షూటింగ్తో బిజీ కాబోతున్నాడు. అయితే...
హైటెక్ సిటిలో శిక్షణ పొంది అమెరికాలో పురుషులతో సమానంగా వేతనం తీసుకుంటున్న శిరీష అభినందనీయురాలు’ అని తెలిపారు. ‘తెలుగు వారు అమెరికాలో ఇతర దేశస్తుల కంటే సమర్థవంతంగా పని చేసి అధికంగా సంపాదిస్తున్నారు.
లైగర్ దెబ్బకు పూరి జగన్నాథ్(Puri Jagannadh)తో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రావడం లేదని.. ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమాలు చేసే ఛాన్స్ ఉందని వినిపించింది. అలాగే పూరి కొడుకు ఆకాష్తోనే ప్లాన్ చేస్తున్నాడని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఇలాంటి విషయాల్లో క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఊహించని హీరోతో పూరి సినిమా చేయబోతున్నాడనే న్యూస్...
అందాల తార ఐశ్వర్య ముద్దుల కుమార్తె ఆరాధ్య బచ్చన్(Aaradhya Bachchan)ని ట్రోలర్స్ వెంటాడుతున్నారు. ఆమెను సోషల్ మీడియా(social media)లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆరాధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండదు. బయట కనినిపించే సందర్భాలు కూడా తక్కువే. అయినా.. ఆమె ఆరోగ్యం సరిగా లేదు అంటూ... ఆరాధ్యను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
శాకుంతలం సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అయితే ఏంటి.. సినిమా అన్నాక హిట్లు, ఫ్లాపులు కామన్. అందుకే శాకుతంలం షాక్ నుంచి వెంటనే బయటకొచ్చేసింది సమంత(Samantha). కర్మ సిద్ధాంతం చెప్పేసి.. శాకుంతలం సినిమాకు బైబై చెప్పేసింది. అంతేకాదు ఫారిన్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ప్రీమియర్ షో కోసం లండన్ వెళ్లింది. అక్కడ అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో ష...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైనశైలిలో విమర్శలు చేశారు. ఏఐ (కృత్రిమ మేధ) రూపొందించిన వీడియో అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
పీజీ మెడికో డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు(medico preethi case)లో నిందితుడు డాక్టర్ మహ్మద్ సైఫ్(saif)కు వరంగల్ జిల్లా కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్(bail) మంజూరు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో కాకతీయ మెడికల్ కాలేజీ (KMC)లో తన జూనియర్ డాక్టర్ ప్రీతి ఆత్మహత్యలో సైఫ్ పాత్ర ఉందనే ఆరోపణలపై అతన్ని అరెస్టు చేశారు.
ఢిల్లీలో అద్భుత స్పందనకు ధన్యవాదాలు. మా కొత్త స్టోర్ కు వినియోగదారులను స్వాగతించడం ఆనందంగా ఉంది. స్టోర్ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అరుపులు, కేకలతో హల్ చల్ చేశారు.
ఏజెంట్(Agent) కోసం చాలా రిస్క్ చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్.. ఏప్రిల్ 28న థియేటర్లోకి రాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడినకొద్దీ.. ప్రమోషన్స్ స్పీడప్ చేస్తున్నారు మేకర్స్. కాస్త లేట్గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినా.. సినిమాలో క్యారెక్టర్లాగే వైల్డ్గా ప్రమోట్ చేస్తున్నాడు అఖిల్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవె...
ఏపీలో తమ పార్టీకి గుర్తింపు తెచ్చుకోవడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే.. పలువురు సీనియర్ నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరగా.. త్వరలో మరికొందరు నేతలు కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి(Vishnu Vardhan reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్ పరిధిలో మరోసారి ఓ హోటల్లో పాడైన బిర్యానీ దొరికిపోయింది. ఆ కస్టమర్ తీసుకున్న ఆర్డర్లో తనకు కుళ్లిన మాంసం(Rotten biryani) వచ్చిన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ క్రమంలో ఆ హోటల్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
పంజాబ్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న అమృత్ పాల్ సింగ్ ఆచూకీ ఇంకా తెలియలేదు. అతని భార్య లండన్ పారిపోయేందుకు ప్రయత్నించగా అమృత్ సర్ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు.
భారతదేశంలో దాదాపు 8 నెలల తర్వాత అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 12,591 కొత్త కోవిడ్ కేసులు రికార్డైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.