కేఏ పాల్తో జేడీ లక్ష్మీనారాయణ కలువడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఫస్ట్ చూసి ఇది AI జనరేట్ చేసిన ఫోటో అనుకున్నానని, వీడియో చూశాక నిజమని అర్థమయ్యిందని తెలిపారు.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైళ్లు వరుసగా ప్రమాదాల (Accidents) బారిన పడుతున్నాయి. ముఖ్యంగా ఎద్దులు, ఆవులు ఢీకొనడంతో రైళ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. తాజాగా ఈ రైలు వలన ఓ రైల్వే విశ్రాంత ఉద్యోగి (Railway Retired Employee) మరణించాడు. అయితే ఆ సంఘటన జరిగిన తీరు చూస్తే విస్మయానికి గురవుతారు. మొదట రైలు జింకను (Deer) ఢీకొట్టింది. అతి వేగంతో రైలు ఢీకొనడంతో ఆ జింక ఎగిరి విశ్రాంతి రైల్...
కాంగ్రెస్ లో మరోసారి గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. పార్టీ ప్రకటించిన కార్యాచరణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యమొచ్చినట్టు వ్యవహరిస్తే ఇక తామెందుకు అని పార్టీ సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వీరి దెబ్బకు నల్లగొండలో నిర్వహించాల్సిన పార్టీ కార్యక్రమం వాయిదా పడింది.
సినీ ఇండస్ట్రీలో పైరసీని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా సినిమాటోగ్రఫీ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీంతో సినీ పరిశ్రమలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.