ఇటీవల 25 వేల మంది బెంగాల్ టీచర్ల నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. చట్టపరంగా ఉద్యోగాలు పొందిన వారిని కొనసాగించేలా చూడాలని లేఖలో కోరారు.
Tags :