TG: ఇవాళ సాయంత్రం 6:15 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కీలక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. కాగా మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
Tags :