TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్కు మళ్లీ పిండాలు పెట్టే సమయం వచ్చిందని మాజీ MLA రాజయ్య అన్నారు. పంటలు ఎండిపోతుంటే రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. హరీష్ రావు దేవన్నపేట పంప్హౌస్ను పరిశీలిస్తే.. వెంటనే రేవంత్ దేవాదుల సందర్శనకు వచ్చేశారని ఎద్దేవా చేశారు. సీఎం, మంత్రులు, MLAల మధ్య పొంతనలేదన్నారు.