AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17న విజయవాడకు రానున్నారు. మంగళగిరి ఎయిమ్స్లో నిర్వహించనున్న మొదటి స్నాతకోత్సవ వేడుకలకు హాజరు కానున్నారు. ఈ మేరకు 17న ఉదయం 11.20 గంటలకు విజయవాడకు చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
Tags :