బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం మోదీ డ్యాన్స్ చేయమని అడిగితే, వేదికపైనే డ్యాన్స్ చేస్తారని దుయ్యబట్టారు. భీహారీలు ఛత్ పూజా సందర్భంగా ఢిల్లీలోని కాలుష్యమైన యమునా నదిలో పూజాలు చేసుకుంటున్నారని.. మోదీ మాత్రం ప్రత్యేకంగా తయారు చేసిన స్మిమ్మింగ్ పూల్లో స్నానం చేశారని ఎద్దేవా చేశారు.