తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. CM స్టాలిన్ నివాసంతో గవర్నర్ భననం, స్టేట్ BJP ఆఫీస్ బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్స్తో తనిఖీలు చేపట్టారు. పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో అవి ఫేక్ కాల్స్ అని తేల్చిన అధికారులు ఆయా చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. కాల్స్ చేసిన వ్యక్తి కోసం ఆరా తీస్తున్నారు.