సోషల్ మీడియాలో అతి ప్రచారం వల్లే చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు కారణమైందని కర్ణాటక ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఘటనపై RCB, BCCIలను విమర్శించింది. విజయోత్సవాల గురించి నెట్టింట విస్తృతంగా ప్రచారం చేయడంతోనే తొక్కిసలాట జరిగిందని వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదని, కేవలం తమ ప్రణాళికల గురించి సమాచారం మాత్రమే ఇచ్చారని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.