• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

అందుకే టాక్స్ రేట్ తగ్గించాం.. కేంద్ర బడ్జెట్ పై ప్రధాని మోదీ

2023 – 24 సంవత్సరానికి గాను కేంద్రం ఆర్థిక మంత్ర నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది ప్రజల బడ్జెట్ అన్నారు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల కలలను సాకారం చేసుకునే బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్ భారతదేశ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. తొలిసారి విశ్మకర్మ అనే పేరుతో బడ్జెట్ లో కొత్త పథ...

February 1, 2023 / 02:55 PM IST

Budget 2023:ఐదు సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మల

వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌ నిలిచారు. అంతకుముందు అరుణ్‌ జైట్లీ, పీ చిదంబరం, యశ్వంత్‌ సిన్హా, మన్మోహన్‌ సింగ్‌, మొరార్జీ దేశాయ్‌ ప్రవేశపెట్టారు. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిర్మల పార్లమెంట్‌కు బడ్జెట్‌ సమర్పిస్తున్నారు. అరుణ్ జైట్లీ సూచన మేరకే నిర్మలకు ప్రధాని మోడీ బాధ్యతలు అప్పగించారట. నిర్మలా సీతారామన్ పుట్టినిల్లు తమిళనాడు...

February 1, 2023 / 01:51 PM IST

కేంద్ర బడ్జెట్: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే

సప్తరుషి పేరుతో కేంద్ర బడ్జెట్ ఏడు ప్రాధామ్యాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ‘అమృత్ కాల్ బడ్జెట్’ అని పిలుస్తున్న ఈ బడ్జెట్ పై మిశ్రమ స్పందన వస్తోంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఈ బడ్జెట్ పై విపక్షాలు పెదవి విరచగా.. బీజేపీ, ఎన్డీఏ కూటమికి చెందిన పార్టీలు మాత్రం హర్షం వ్యక్తం చేశాయి. భారత్ కు దశదిశ ఇచ్చే అద్భుత బడ్జెట్ గా పేర్కొంటున్నాయి. రాజకీయ పార్టీల మాటలు ఎలా ఉన్నా కానీ ప్రజలు మాత్రం ఆశించేది మాత్రం...

February 1, 2023 / 01:11 PM IST

గుడ్ న్యూస్: 7 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు

వేతన జీవులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఊరట కలిగించారు. ఆదాయపు పన్ను పరిమితిని మరో రూ.2 లక్షలు పెంచారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షల వరకు పన్ను పరిమితి ఉండేది. ఇప్పుడు దానిని రూ. 7 లక్షలకు పెంచారు. ఇన్ కం టాక్స్ స్లాబ్‌లలో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు. ఐదు శ్లాబులలో పన్ను వేశారు. దాంతోపాటు ఇన్ కమ్ టాక్స్ రిబేటు విస్తరించారు. ఆదాయ పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. నూతన ఆదాయ పన్న...

February 1, 2023 / 01:05 PM IST

నిర్మల తడబాటు.. పొల్యూటింగ్ చోట పొలిటికల్ అనేసి

కేంద్ర బడ్జెట్ చదువుతున్న సమయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తడబడ్డారు. పర్యావరణ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తుక్కు గురించి ప్రసంగిస్తున్నారు. ‘రీ ప్లేసింగ్ ఓల్డ్ పొల్యూటింగ్ వెహికల్స్’ అని చదవాల్సిన సమయంలో పొల్యూటింగ్ ప్లేస్‌లో పొలిటికల్ అన్నారు. వెంటనే విపక్ష నేతలు అరిచారు. తప్పును సవరించుకుని.. పొల్యూటింగ్ వెహికిల్స్ అన్నారు. దీంతో సభలో ఉన్న మిగతా మంత్రులు కూడా చిరునవ్వు న...

February 2, 2023 / 02:50 PM IST

నేడు భారత్- న్యూజిలాండ్ ఆఖరి టీ20

భారత్ – న్యూజిలాండ్ ల మధ్య టీ20 సిరీస్ లో భాగంగా నేడు ఆఖరి మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది. తొలి మ్యాచ్ లో కివీస్, రెండో మ్యాచ్ లో భారత్ గెలవటంతో ఇది సిరీస్ డిసైడర్ గా మారింది. సిరిస్ ను నిర్ణయించే మ్యాచ్ కాబట్టి రసవత్తర పోరు ఖాయం. ఈ టీ20 సిరీస్ లో భారత టాపార్డర్ బ్యాటర్లు ఇప్పటివరుకు రాణించలేదు.. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, […]

February 1, 2023 / 12:16 PM IST

రైల్వేకు పండుగ: రికార్డు స్థాయిలో బడ్జెట్.. ఎంతో తెలుసా?

‘అమృత్ కాల్ బడ్జెట్’ పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైల్వే శాఖ బడ్జెట్ కూడా ఉంది. రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ గతంలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టేవా...

February 1, 2023 / 12:11 PM IST

7 అంశాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం: నిర్మల సీతారామన్

ఆత్మనిర్భర్ భారత్‌తో చేనేతలకు మేలు జరిగిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. 9 ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్దే లక్ష్యంగా బడ్జెట్ ఉందన్నారు. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని అభివర్ణించారు. ప్రపంచంలో అతిపెద్ద ఐదో ఆర్థిక వ్యవస్థ భారత్ అని వివరించారు. ఐదోసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. 102 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్...

February 1, 2023 / 12:30 PM IST

ఇందిరా, రాజీవ్‌గాంధీల హత్యలు ప్రమాదాలు : ఉత్తరాఖండ్ మంత్రి

భారత మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీహత్యలపై ఉత్తరాఖండ్ మంత్రి గణేశ్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బలిదానం గాంధీ కుటుంబ గుత్తాధిపత్యం కాదని, ఇందిర,రాజీవ్ హత్యలు ప్రమాదలేనని సంచలన కామెంట్స్ చేశారు. తమ నానమ్మ, తండ్రి దేశంకోసం బలిదానం చేశారన్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు. రాహుల్ తెవితేటలు చూస్తే తనకు జాలేస్తుందన్నారు. బలిదానం అంటే భగత్‌సి...

February 1, 2023 / 10:28 AM IST

నిర్మలమ్మ బడ్జెట్: వేతన జీవులకు ఊరట కలిగేనా?

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు 2023-2024 పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. వరసగా ఐదోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లోక్ సభకు సమర్పిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నిర్మలా సీతారామన్ కలిశారు. ఉదయం 10.15 గంటలకు బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం వేసింది. అక్కడినుంచ...

February 1, 2023 / 10:59 AM IST

కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత

కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి ప్రముఖ న్యాయవాది శాంతి భూషన్ ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో 1925, నవంబర్ 11న జన్మించారు. అడ్వట్ వృత్తి చేపట్టిన శాంతి భూషణ్ వివిధ హోదాల్లో పని చేశారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పని చేశారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కొంతకాలంగా కాంగ్రెస్ (ఓ)లో పని చేసి, ఆ తర్వాత జనతా పార్టీలో చేరారు. 1977 నుంచి 1980 వరకు రాజ్యసభ [&hel...

February 1, 2023 / 08:12 AM IST

జార్ఖండ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. 14 మంది మృతి

జార్ఖండ్ ధన్ బాద్‌లో ఆశిర్వాద్ టవర్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల చెలరేగి, వేగంగా ఇతర ఫ్లోర్లకు వ్యాపించాయి. ప్రమాదంలో 14 మంది చనిపోగా.. వీరిలో నలుగురు ఉన్నారులు ఉన్నారని తెలుస్తోంది. మంటల్లో చాలా మంది చిక్కుకున్నారు. ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు. ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆరు, ఏడో అంతస్తులో మంటలను ఆర్పివేస్తున్నారు. ప్...

February 1, 2023 / 07:56 AM IST

చెన్నై విమానాశ్రయంలో సినీ నటి ఖుష్బూకు చేదు అనుభవం..

ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఎయిరిండియా సంస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాలిగాయంతో బాధపడుతున్న తాను ఎయిర్ ఇండియా తీరుతో చెన్నై విమానాశ్రయంలో వీల్‌చైర్ కోసం అరగంటపాటు వేచి చూడాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టు లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె ట్విట్టర్‌లో పంచుకుంటూ ఎయిరిండియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోకాలి గాయంతో బాధపడుతున్న ప్రయాణికురాలిని తీసుకెళ్లేందుకు మీ...

February 1, 2023 / 07:06 AM IST

జగన్ రాజధాని వ్యాఖ్యలపై బీజేపీ, టీడీపీ గుర్రు

ఢిల్లీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీ రాజధాని విశాఖపట్నమంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపీ నేతలు గుర్రుమంటున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. విశాఖ రాజధాని అని, తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతున్నానని జగన్ చెప్పారని, కానీ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు అన్నారు. ము...

January 31, 2023 / 08:58 PM IST

ఆశారాం బాపుకు జీవిత ఖైదు.. ఇది రెండో శిక్ష

ఆధ్మాత్మిక గురువు ఆశారాం బాపూకు గాంధీనగర్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2013లో శిష్యురాలిపై లైంగికదాడి కేసులో శిక్షను ఖరారు చేసింది. సూరత్‌కు చెందిన మహిళ అహ్మదాబాద్ మోతెరా ఆశ్రమంలో ఉన్న సమయంలో పదేళ్ల పాటు అత్యాచారం చేశాడట. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీనగర్ సెషన్స్ కోర్టుకు ఆధారాలను సమర్పించారు. విచారణ జరిపి, మంగళవారం తుది తీర్పును ధర్మాసనం వెల్లడించింది. ఆశ...

January 31, 2023 / 08:49 PM IST