• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Viral Video: అమ్మాయిలతో కలిసి డాన్స్ చేసిన ప్రొఫెసర్లు

కాలేజ్ అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే మధ్యలో మహిళా ప్రొఫెసర్లు కూడా వచ్చి జాయిన్ అయితే ఎలా ఉంటుంది. క్రేజీ కాదా. అవును. ఈ వీడియోలో అదే జరిగింది. ఢిల్లీలోని జీసెస్ & మేరీ కాలేజ్ విద్యార్థినులు ఫ్లాష్ మాబ్ చేస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

February 20, 2023 / 04:52 PM IST

Jaya Prada: అజంఖాన్ కథ ముగిసింది, పాపాలకు శిక్ష తప్పదు

సమాజవాది పార్టీ నేత అజమ్ ఖాన్ పైన జయప్రద నిప్పులు చెరిగారు. ఇప్పటికే ఆయన చేసిన పనులకు తగిన శిక్ష పడిందన్నారు. తండ్రి కొడుకులు చేసిన పనికి తగిన మూల్యం మరింత చెల్లించక తప్పదు అన్నారు.

February 20, 2023 / 03:34 PM IST

Uddhav Thackeray: శివసేనపై సుప్రీం కోర్టులో థాక్రేకు షాక్

శివసేన పార్టీ(shiv Sena), గుర్తు (symbol) విషయమై ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) గ్రూపు భారత అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును (supreme court) ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా షాక్ తగిలింది. శివసేన, ఎన్నికల గుర్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం స్పష్టం చేసింది. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఉద్ధవ్‌ థాక్రే. అయితే ఈ కేసు ఆర్...

February 20, 2023 / 02:37 PM IST

Meghalaya bjp chief:గొడ్డు మాంసం తింటా: మేఘాలయా బీజేపీ చీఫ్ కాంట్రవర్సీ కామెంట్స్

Meghalaya bjp chief controversy comments:మేఘాలయా బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తను గొడ్డు మాంసం తింటానని పేర్కొన్నారు. బీఫ్ తినడంపై తమ పార్టీలో నిషేధం ఏమీ లేదని అగ్నికి ఆజ్యం పోశారు. కులం, మతం, వర్గం అని బీజేపీ చూడదని అన్నారు. తాను బీఫ్ తినడం వల్ల బీజేపీకి ఎలాంటి సమస్య లేదని చెప్పారు.

February 20, 2023 / 07:13 PM IST

Madhya Pradesh : మద్యం అమ్మకాలపై మధ్యప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం

మద్యం అమ్మకాల విషయంలో మధ్యప్రదేశ్( Madhya Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రాష్ట్రంలో బార్లను మూసేయనున్నట్లు తెలిపింది. వైన్స్ షాపు ( Whines shop) లో మద్యం అమ్మకాలు మాత్రమే జరుగుతాయని అక్కడ కుర్చుని తాగేందుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు.

February 20, 2023 / 01:39 PM IST

Plenary వేళ కాంగ్రెస్ కు షాక్.. ఎమ్మెల్యేల ఇళ్లపై ED దాడులు

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం, అదానీ కుంభకోణం బయటకు రావడంతో బీజేపీ నిరాశకు గురవుతోంది. వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు ఈడీ సోదాలు చేపట్టింది. పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్న సమయాన దాడులు జరిగాయి. అయితే ఇవేవీ మమ్మల్ని అడ్డుకోలేవు’ అని పేర్కొన్నారు.

February 20, 2023 / 01:29 PM IST

Washing Machineలో పడ్డ బాలుడు.. పావు గంట తర్వాత ఏం జరిగిందంటే..?

గతంలో నీళ్ల ట్యాంకులు, గుంతల్లో పడడం.. నూనె, సాంబారు తదితర వాటిల్లో పిల్లలు పడిన సంఘటనలు జరిగాయి. కానీ వాషింగ్ మెషీన్ లో బాలుడు పడిన సంఘటన బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. అయినా పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో కొంత జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. పనులు చేస్తున్నప్పుడు పిల్లలపై కూడా కన్నేసి ఉండాలి. లేదంటే ఘోర ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే మనకే మేలు.

February 20, 2023 / 11:46 AM IST

Asaduddin Owaisi: ఎంఐఎం ఎంపీ నివాసంపై రాళ్ల దాడి

దేశ రాజధాని ఢిల్లీలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇంటిపై దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటన పైన పోలీసులకు ఫిర్యాదు చేసిన అసదుద్దీన్. న్యూఢిల్లీలోని అశోకా రోడ్ ప్రాంతంలోని ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు, రాళ్లు విసిరి కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఢిల్లీలోని ఆయన నివాసం పై ఈ తరహా దాడి జరగడం ఇది నాలుగోసారి.

February 20, 2023 / 10:50 AM IST

Congress plenary: బిజెపి ఓటమే లక్ష్యంగా..

కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

February 20, 2023 / 09:44 AM IST

Maharashtra: చూశారుగా.. పార్టీలకు ఉద్దవ్ హెచ్చరిక

పార్టీ సింబల్ విషయంలో తమకు ఏం జరిగిందో అన్ని పార్టీలు చుసాయని, ఇప్పటికైనా బీజేపీతో కలవాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచింది అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గం అసలైన శివసేన గా గుర్తించిన ఎన్నికల కమిషన్ ఆ వర్గానికి పార్టీ సింబల్ విల్లు - బాణం గుర్తును కేటాయించింది

February 20, 2023 / 09:02 AM IST

పుదుచ్చేరిలో నడుస్తూ ఒక్కసారిగా కిందపడ్డ గవర్నర్ తమిళిసై

తమిళనాడులోని మహాబలిపురం (Mahabalipuram) సమీపంలోని పత్తిపులం గ్రామంలో నిర్వహించిన మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై (Tamilisai) హాజరయ్యారు. ఆమె నడుస్తూ వేదిక వైపు వస్తూ ఉండగా…. కార్పెట్ మీద ఒక్కసారిగా జారి కిందపడ్డారు.

February 20, 2023 / 08:58 AM IST

Kerala : ప్రభుత్వ ఉద్యోగులకు కేరళ సర్కారు షాక్

ప్రభుత్వ ఉద్యోగులకు కేరళ (kerala) సర్కారు షాకిచ్చింది. ఇకపై వారు ఎలాంటి యూట్యూబ్ (youtube) చానళ్లు నిర్వహించారాదని ఆర్డర్ (orders) జారీ చేసింది. ఉద్యోగులు అలా చేయడం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందంటు రీసెంట్ గా రిలిజ్ చేసిన జోవోలో తెలిపింది.

February 20, 2023 / 08:04 AM IST

Shiv Sena symbol: పార్టీ గుర్తు కోసం రూ. 2000 కోట్లు

శివసేన (shiv Sena) పార్టీలోని ఉద్ధవ్ థాక్రే గ్రూప్ కు (Uddhav Thackeray) చెందిన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్(Sanjay Raut)ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీ గుర్తు కోసం 2000 కోట్లు చేతులు మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు.

February 20, 2023 / 07:05 AM IST

Nirmala Sitharaman: GST కౌన్సిల్ తర్వాత.. ఈ ధరలు తగ్గుతున్నాయి

GST పెండింగ్ బకాయిలను రాష్ట్రాలకు వెంటనే క్లియర్ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు.

February 19, 2023 / 09:46 PM IST

Ranji Trophy 2023: విజేత మళ్లీ సౌరాష్ట్ర…సొంతగడ్డపై బెంగాల్ జట్టుకు షాక్

సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ 6 వికెట్లతో సౌరాష్ట్రను ఆదివారం బెంగాల్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించడానికి మార్గనిర్దేశం చేశాడు. దీంతో నాల్గవ రోజున మూడు సీజన్లలో రెండో టైటిల్ ను బెంగాల్ పై విజయం సాధించి గెలుపొందారు. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్‌లో రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర గెలుపొందింది.

February 19, 2023 / 05:00 PM IST