గ్లోబల్ సూపర్స్టార్ రామ్చరణ్ అభిమానులు(Ram Charan fans) మండు వేసవిలో ఓ చల్లటి కార్యక్రమం నిర్వహించారు. వేసవికి తాపంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మజ్జిగ(buttermilk) ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాలను ఇటీవల ముంబయిలో నిర్వహించారు.
చెన్నై-బెంగళూరు ప్రాంతాల్లో వెళ్తున్న డబుల్ డెక్కర్ ట్రైన్ కుప్పం సరిహద్దులోని బిస్సానత్తం స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఆ క్రమంలో ట్రైన్ లోని కొన్ని బోగీలు పక్కకు ఒరిగాయి. అయితే అప్రమత్తమైన రైలు డ్రైవర్ ట్రైన్ ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న రైళ్లు ఆలస్యంగా ప్రయాణించనున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
రాహుల్ గాంధీ ఇల్లును ఖాళీ చేస్తే.. మీరు రాష్ట్రాన్ని ఖాళీ చేసేలా కర్ణాటక ప్రజలు తీర్పును ఇచ్చారని బండ్ల గణేశ్ ట్వీట్ చేయగా.. నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటన ఆ పార్టీ హైకమాండ్కు కత్తిమీద సాము అవుతుంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లో ఎవరో ఒకరి ఎంపిక చేసేందుకు ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతుంది.
కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యత కాంగ్రెస్ హై కమాండ్ కోర్టులోకి వచ్చి చేరింది. సీఎం ఎంపిక కోసం పరిశీలకులను పంపిన.. ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఈ రోజు ఢిల్లీ వస్తున్నారని తెలిసింది.
కర్ణాటక(Karnataka)లో బీజేపీ(BJP) ఓడిపోవడంతో మిగిలిన ప్రాంతాల్లోని ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు రాష్ట్రం అయిన మహారాష్ట్ర(Maharastra)కు కర్ణాటక ఎన్నికలు(Karnataka Elections) మంచి కిక్ ఇచ్చాయి.
రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగళూరు 112 పరుగుల భారీ తేడాతో విక్టరీని నమోదు చేసింది. ఈ విజయంతో ఆర్సీబీ(RCB) పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది.
సోషల్ మీడియా(Social Media)లో గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోను వాడుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆఫీసుల్లో బీర్, వైన్ సర్వ చేసేలా పర్మిషన్ నిమిత్తం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం అన్ని కార్పొరేట్ ఆఫీసుల్లో తక్కువ కంటెంట్ ఆల్కహాల్ డింక్స్( వైన్, బీర్) ని సర్వ్ చేసేలా అనుమతిని ఇస్తున్నట్లు తెలిపింది.
ఇటీవల విడుదలైన పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని చాలా మంది స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షలో ఫెయిల్ అయితే ఇంట్లో ఏమంటారో అని మానసిక వేదనకు గురవుతున్నారు.