హర్యానాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రానికి చెందిన గురుగ్రామ్లో సెక్టార్ 55లోని ఓ మందు దుకాణంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో షాపులో ఫుల్ స్టాక్ ఉంది.
ఓ మహిళ(woman) తన భర్తతో లైఫ్ బోరింగ్ గా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగలేదు. ఇక ఆన్ లైన్లో తనకు తగిన లవర్(lover) కోసం వెతకగా ఓ వ్యక్తి తగిలాడు. అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ తన ఖర్చుల కోసం నెలకు 60 వేల రూపాయలు కూడా ఇచ్చేవాడని చెప్పుకొచ్చింది. అయితే ఈ మహిళ వయసు 42 ఏళ్లు కాగా..ఇది తెలిసిన పలువురు మద్దతు చెబుతుండగా..మరికొంత మంది మాత్రం విమర్శిస్తున్నారు.
సముద్రంలో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి 134 సంచుల్లో 2500 కిలోల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ (Drugs seized) విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ రెండేళ్ల కాలానికి నియమితులయ్యారు ప్రవీణ్ సూద్(Praveen Sood) కర్ణాటక కేడర్కు చెందిన 1986 బ్యాచ్ IPS అధికారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.లతో కూడిన ప్యానెల్ సూద్ను ఎన్నుకుంది. సూద్ను 2018లో కర్ణాటక డీజీపీగా నియమించారు. అతను మే 2024లో పదవీ విరమణ చేయవలసి ఉంది. ...
మహారాష్ట్రలోని అకోలాలో రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఘర్షణల్లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఎనిమిది మంది గాయపడగా ఒకరు మృతి చెందారు. పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకుని… వెంటనే 144 సెక్షన్ విధించారు. అకోలాలోని ఓల్డ్ సిటీ పోలీస్టేషన్ పరిధిలో ఘర్షనలు మొదలైన వెంటనే.. ఆ ప్రాంతానికి భారీగా పోలీసు బలగాలు చేరుకుని ఇరువర్గాలను చెదరగ...
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సమావేశం అవుతారు. అక్కడ సీఎల్పీ నేత గురించి చర్చించి.. ఎన్నుకుంటారు.
ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నేత, ఎంపీ రాఘవ్ (Raghav Chadha) చద్దాతో బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా (Parineeti Chopra) నిశ్చితార్థం వేడుకగా జరిగింది. శనివారం రాత్రి సెంట్రల్ ఢిల్లీలోని కపుర్తలా హౌస్ లో వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది.
ఈస్ట్ బెంగాల్ ఫుట్ బాల్ క్లబ్(Bengal Football Club) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సల్మాన్ కోల్కతా వచ్చారు. శనివారం సాయంత్రం మమతాను మర్యాదపూర్వకంగా కలిశారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తాము అధికారంలోకి వస్తామని అధికార పార్టీ బీజేపీ చాలా కాన్పిడెంట్ గా ఉంది. లేదు మేమే గెలుస్తాం అని కాంగ్రెస్ భావించింది. తాము మాత్రం ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతాం.. ఏ పార్టీ అధికారం చేపట్టాలో మా చేతుల్లో ఉంటుంది అని జేడీఎస్ భావించింది. కానీ చివరకు కాంగ్రెస్ నమ్మకమే నిజమైంది.
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పార్టీని చిత్తుగా ఓడింది. కాంగ్రెస్ విజయ హస్తం ఎగురవేసింది. ఎగ్జిట్పోల్స్ అంచనాలు కూడా తారుమారు చేస్తూ కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించింది. మొత్తం 136స్థానాల్లో గెలిచి అధికారం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్జీని సాధించింది.
భారతదేశంలో తప్పక చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సమ్మర్ లో ఎక్కువగా ట్రిప్స్ కి వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. పిల్లలకు కూడా సెలవలు ఉండటంతో సరదాగా గడపాలని అనుకుంటారు. మరి ఈ మే నెలలో సమ్మర్ వెకేషన్ కి వెళ్లడానికి ఉపయోగపడే బెస్ట్ ప్లేసులు ఏంటో ఓసారి చూద్దాం.